Switch to English

ఎన్టీవీ నరేంద్ర చౌదరిపై కుట్ర జరుగుతోందా..? ప్రత్యర్ధులే కేసుల్లో ఇరికిస్తున్నారా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

ఇటివల ఎన్టీవీ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరిపై జూబిలీ హిల్స్ కోపరేటివ్ సొసైటీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై పోలిస్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసులో నరేంద్ర చౌదరిని కావాలని ఇరికించారని.. ఆధిపత్య పోరే ఇందుకు కారణమని కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జూబ్లీ హిల్స్ కోపరేటివ్ సొసైటీకి జరిగిన ఎన్నికల్లో నరేంద్ర చౌదరి పోటీ చేయలేదు. ఆయన బలపరిచిన ప్యానెల్ ఓడిపోగా టీవీ5 ప్యానెల్ నుంచి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ బొల్లినేని రవీంద్రనాధ్ గెలుపొందారు.

దీంతో.. గత నెలాఖరు వరకూ లేని వివాదాలు స్కాం రూపంలో కొత్తగా ఎన్నికైన ప్యానెల్ నరేంద్ర చౌదరి, గత ప్యానెల్ సెక్రటరీ టి.హనుమంతరావు పై మోపారని అంటున్నారు. వీరిపైన భూకబ్జా కేసు పెట్టారు. గతంలో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలను స్కాం పేరుతో బయటకు తీసుకురావడం వెనుక మీడియా రంగంలో నరేంద్ర చౌదరిపై జరుగుతున్న కుట్రగానే అభివర్ణిస్తున్నారు చానెల్ వర్గాలు. ఇదంతా ఒక కుట్ర అనేందుకు కారణం మీడియా రంగంలో ఉన్న పోటీనే అంటున్నారు. ప్రధానంగా వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరుకు రాజకీయ అంశాలు కూడా కారణమని తెలుస్తున్నాయి.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీవీని దూరం పెట్టారు చంద్రబాబు. టీవీ5 ఎప్పుడూ టీడీపీకి అనుబంధంగా పని చేస్తుందనే వాదనా ఉంది. ఈ అంశాలు కూడా ప్రస్తుత పరిణామాలకు కారణం కావొచ్చని అంటున్నారు. నిజానికి టీవీ5 కంటే ఎన్టీవీ మీడియా రంగంలో ముందుందని చెప్పాలి. ఎన్టీవీ మహిళ, ఎన్టీవీ భక్తి చానెల్.. కూడా నిర్వహిస్తోంది. ఇప్పటికీ తెలుగు మీడియా రంగంలో ఎన్టీవీ టీఆర్పీ రేటింగ్, వార్తా కథనాల ప్రసారంలో అగ్రగామిగా ఉంది. ఈ నేపథ్యం కూడా ఒక కారణమనే వాదనా ఉంది.

దీంతో ఈ ఛానల్స్ గురించి తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తూ కొన్ని వెబ్ సైట్ లు, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మీడియా రంగంలో ఇప్పటికే ఎన్నో ఆటుపోట్లు చూసిన నరేంద్ర చౌదరికి ఈ కేసులో తానేంటో నిరూపించుకోవడం పెద్ద కష్టమేమీ కాదేమో.. చూడాలి!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...