ఒకప్పుడు సెలబ్రిటీలు మాత్రమే వినియోగించిన ట్వీట్టర్ పిట్ట.. ఇప్పుడు సామాన్య జనబాహుళ్యంలోకి కూడా చొచ్చుకుపోయింది. బిజీబిజీగా ఉండేవారు తమ విషయాలను రెండు మూడు వాక్యాల్లో వెల్లడించే ఈ ట్విట్టర్.. ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. ఈ బుజ్జి పిట్ట ద్వారానే అందరినీ పలకరించే వీలుండటంతో ఇది చాలామంది జీవితంలో భాగమైపోయింది. మరి ఈ కబుర్ల పక్షి తీసుకొచ్చిన తొలి ట్వీట్ ఏమిటో తెలుసా? ‘జస్ట్ సెట్టింగ్ ఆఫ్ మై ట్విట్టర్’.. ఇదే ఆ తొలి ట్వీట్. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ 2006 మార్చి 21న ఆ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ తొలి ట్వీట్ ను అమ్మకానికి పెట్టారు.
వాల్యుబుల్స్ బై సెంట్ అనే వెబ్ సైట్ లో దాన్ని వేలానికి ఉంచారు. దీంతో పలువురు దానిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. ఇప్పటివరకు లక్షలాది మంది బిడ్డు దాఖలు చేశారు. అత్యధికంగా దానికి 2.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18.3 కోట్లు) చెల్లించేందుకు ఓ వ్యక్తి బిడ్ వేశాడు. వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఎవరైతే అధిక మొత్తం చెల్లిస్తారో.. వారికి ట్విట్టర్ సీఈఓ ఈ ట్వీట్ ను అమ్మినట్టుగా ధ్రువపత్రాన్ని అందజేయనున్నారు. మొత్తానికి బుజ్జి పిట్ట తొలి ట్వీట్ అదిరేటి రేటు పలికింది కదూ?
521333 226343I view something genuinely unique in this internet site . 212370
644509 373503I should admit that this really is one great insight. It surely gives a company the opportunity to get in on the ground floor and genuinely take part in creating something particular and tailored to their needs. 859718
295434 339266Hey really good weblog!! Man .. Beautiful .. Wonderful .. I will bookmark your website and take the feeds alsoIm satisfied to seek out numerous valuable information here within the post, we need to have develop much more techniques on this regard, thanks for sharing. 348505