Switch to English

చంద్రబాబు: స్వపక్షాన్నీ కొనక తప్పదా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీని తట్టుకుని మరో నాలుగేళ్లు ఎలా పోరాడాలా అని తర్జనభర్జన పడుతోంది. మామూలుగా అయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీకి దూరం చేసేందుకు అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లకు తమ ఎమ్మెల్యేలు లొంగకుండా చూసుకోవాల్సిక క్లిష్ట బాధ్యత టీడీపీ అధినేత చంద్రబాబుపై పడింది.

ఇప్పటికే బాబు ప్రతిపక్ష హోదాకు గండి కొట్టే దిశగా అధికార పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టి ముందుకెళుతోంది. ఇందులో భాగంగా చాలానెలల క్రితమే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాంలని ఆ పార్టీ వీడేలా చేసింది. తాజాగా ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ కూడా టీడీపీకి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న మహానాడుకు వీరిద్దరూ హాజరు కాలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా మహానాడులో పాల్గొనలేదు.

ఇవన్నీ ఇలా ఉంటే.. ఎమ్మెల్యే గొట్టిపాటి రవితోపాటు విశాఖకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వీడటానికి సన్నద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు గండి పడినట్టే. దీంతో బాబు అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. తన ప్రతిపక్ష హోదాతోపాటు పార్టీని కాపాడుకోవడానికి వ్యూహం సిద్ధం చేశారని సమాచారం.

అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు వెదజల్లి, మంత్రి పదవులు ఎరవేసి వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తన వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేల విషయంలోనూ అనుసరించాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

పార్టీని వీడకుండా ఉంటే ఒనగూరే ప్రయోజనాలు చెప్పడంతోపాటు ఆర్థికంగా ఎంత లబ్ధి చేకూరుతుందో వివరించినట్టు చెబుతున్నారు. మండలి రద్దు సందర్భంగా పార్టీ ఎమ్మెల్సీలు అధికార పార్టీ వైపు వెళ్లకుండా చూసేందుకు బాబు ఇదే వ్యూహం అనుసరించారు. మండలి రద్దయినా సరే.. ఎమ్మెల్సీల జీతభత్యాలకు ఎలాంటి లోటూ రాకుండా చూసుకుంటామని భరోసా ఇవ్వడంతో ఎవరూ అధికార పార్టీ వైపు వెళ్లలేదు.

దీంతో అక్కడ విజయవంతమైన ఈ వ్యూహాన్ని ఎమ్మెల్యేలకూ వర్తింపజేయాలని బాబు భావిస్తున్నట్టు సమాచారం. పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...