జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూనే ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా తనదైన తరహాలో సాయం చేస్తున్నారు. ఇక జనసైనికులైతే గ్రామ స్థాయిలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా తెలుసుకొని పరిష్కారం దిశగా అడుగులేస్తున్నారు. ఇటీవల జరిగిన వైజాగ్ గ్యాస్ లీకేజ్ ఘటనలో జనసైనికులు అందించిన సాయం అంతా ఇంతా కాదు. ఆయన లాక్ డౌన్ కష్టకాలంలో రాజకీయం వద్దు, సాయం ముఖ్యం అని జనసైనికులను గైడ్ చేసిన విధానం కూడా అభినందనీయం.
లాక్ డౌన్ కారణంగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే ఉండి పోవాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు పార్టీ అధ్యార్ధులతో టచ్ లో ఉండి అన్నీ తెలుసుకుంటున్న పవన్ కళ్యాణ్ బార్డర్ ట్రావెలింగ్ క్లియరెన్స్ వచ్చాక, పార్టీ మీటింగ్స్ కు పర్మిషన్ రాగానే విజయవాడ వెళ్తారని సమాచారం. అక్కడ వరుసగా మీటింగ్స్ పెట్టుకుని సమస్యలు తెలుసుకుని, సమస్యల పై పోరాటంలో కొంచెం దూకుడుగా వెళ్లడమే మంత్రంగా పెట్టుకున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన వైసీపీ ప్రభుత్వ అరాచాకాల్ని, తప్పుడు విధానాల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నిలదీస్తూనే ఉన్నారు.
938357 708791You need to participate in a contest for probably the greatest blogs on the web. I will recommend this internet site! 91011
172913 984165baby strollers with high traction rollers need to be a lot safer to use compared to those with plastic wheels- 473957
184250 360064Rattling clean internet internet site , thanks for this post. 716767
512915 564493Extremely fascinating information!Perfect just what I was seeking for! 378909
879656 257608my grandmother is always into herbal stuffs and she always say that ayurvedic medicines are the best stuff 812169