Switch to English

ఇది క్లియర్‌.. ఏపీలో ‘విద్యుత్‌ బిల్లుల’ షాక్‌లు తప్పవంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

అది ఒక పూరి గుడిసె. మామూలుగా అయితే, నెలకి 200 రూపాయల బిల్లు కూడా వచ్చే పరిస్థితి వుండదు. కానీ, ఇప్పుడు ఏకంగా నాలుగు వేల రూపాయలకు పైన బిల్లు వచ్చిందట. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ కరెంట్‌ బిల్లు హల్‌చల్‌ చేస్తోంది. ఆ ఇంట్లో వుండే వృద్ధురాలే, ఆ బిల్లుని చూపిస్తూ వాపోతోంది. ఇలాంటి కథలు.. కాదు కాదు, విద్యుత్‌ బిల్లుల వ్యధలు రాష్ట్రంలో చాలానే కన్పిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, కరోనా కష్ట కాలంలో పేదల నడ్డి విరిచేస్తోందంటూ విపక్షాలు నానా యాగీ చేస్తున్నాయి.

200 బిల్లు రావాల్సిన చోట, నాలుగు వేలు రావడమేంటి.? అన్నదానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వుంది. కానీ, రాష్ట్ర ఆర్తిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ఏప్రిల్‌ నుంచి కొత్త టారిఫ్‌ అమల్లోకి వచ్చిందనీ, ఏప్రిల్‌ నెలలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్ళలోనే వుండడంతో విద్యుత్‌ బిల్లులు పెరిగిపోయానీ సెలవిచ్చారు. రెండు నెలలు మీటర్‌ రీడింగ్‌ తీయకపోవడంతో టారిఫ్‌ శ్లాబ్‌ మారి, బిల్లులు పెరిగాయనీ చెబుతున్నారాయన. మరోపక్క, అబ్బే.. రెండు నెలలకు శ్లాబ్‌ మార్చేయలేదు.. డివైడ్‌ చేసి, తదనుగుణంగానే బిల్లులు వేశామని అధికార యంత్రాంగం చెబుతున్న దరిమిలా.. ఏది నిజం.? అనేది మాత్రం అర్థం కావడంలేదు రాష్ట్ర ప్రజలకి.

ఓ చేత్తో రూపాయి విదిలించి, ఇంకో చేత్తో రెండ్రూపాయలు లాగేసుకోవడం ప్రభుత్వాలకు కొత్తేమీ కాదు. సంక్షేమ పథకాల అమలు మాటున, ప్రభుత్వాలు చేసే ‘జిమ్మిక్కులు’ ఇలాగే వుంటాయ్‌. 200 కరెంటు బిల్లు, 250 రూపాయలకో 300 రూపాయలకో పెరిగే అదో లెక్క. అంతేగానీ, వేలల్లో ఎలా పెరిగిపోతుంది.? ఏదన్నా సాంకేతిక సమస్య వుంటే జరగొచ్చు.. లేదంటే, ప్రభుత్వం అడ్డగోలుగా ఛార్జీల్ని పెంచేస్తే జరగొచ్చు. కానీ, ప్రభుత్వం నుంచి మాత్రం సరైన స్పష్టత రావడంలేదు. అధికారులు చెప్పేదొకటి, మంత్రులు చెప్పేది ఇంకొకటి కావడంతో.. రాష్ట్ర ప్రజానీకం ముందు ముందు ‘విద్యుత్‌ బిల్లుల షాకులు’ తప్పవా.? అన్న ఆవేదనతో బిక్కుబిక్కుమంటున్నారు. ‘ఇంటి వద్దనే వుంటున్నారు కదా.. వాడకం ఎక్కువైపోయింది..’ అంటూ సాక్షాత్తూ మంత్రిగారే వెటకారం చేస్తోంటే, రాష్ట్ర ప్రజలు తమ గోడు ఎవరితో చెప్పుకోవాలట కరెంటు బిల్లుల వాతకు సంబంధించి.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...