Switch to English

వైఎస్‌ జగన్‌కి మొదలైన ‘కోటి’ కష్టాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపేస్తోన్న ఎల్జీ పాలిమర్స్‌ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అత్యుత్సాహం ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ‘కోటి రూపాయల’ ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం విదితమే. నిజానికి, ఇది ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ నుంచి రాబట్టాల్సిన ఎక్స్‌గ్రేషియా. ‘మేమూ మేమూ తేల్చుకుంటాం..’ అని ముఖ్యమంత్రి అప్పటికి ఏదో లైటర్‌ వీన్‌లో చెప్పేసినా, అది జనంలోకి వేరే సంకేతాల్ని తీసుకెళ్ళింది.

తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ప్రమాదంలో 10 మంది రైతు కూలీలు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ‘కోటి రూపాయల’ ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలనే డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. రాజకీయాల్లో ఈ తరహా డిమాండ్లు విపక్షాల నుంచి రావడం సహజమే. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు కోటి రూపాయలు కాకపోయినా, అడ్డగోలు డిమాండ్లనే తెరపైకి తెచ్చారు.

‘ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియాని ప్రకటించడం వ్యూహాత్మక తప్పిదమే’ అని అధికార పార్టీకి చెందిన కొందరు సీనియర్‌ నేతలు ఆఫ్‌ ది రికార్డ్‌గా అభిప్రాయపడ్తున్నారు. ఇందులో నిజం లేకపోలేదు కూడా.! మామూలుగా అయితే, ఘటనకు కారణమైన సంస్థ ముక్కు పిండి వసూలు చేయాలి బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చే క్రమంలో. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సంస్థకు సంబంధించిన ఇన్సూరెన్స్‌ వ్యవహారాలు, బాధితులకు పెద్దయెత్తున నష్టపరిహారం అందేందుకు వీలుగానే తీర్చిదిద్దబడి వుంటాయి.

కంపెనీలు ప్రారంభించేటప్పుడు ఒప్పందాల్లోనూ ఎక్స్‌గ్రేషియా వ్యవహాలు, ప్రమాదాలకు సంబంధించిన అంశాలు జోడించి వుంటాయి. ఆ సంగతి పక్కన పెడితే, రైతు కూలీలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని ప్రకాశం జిల్లాలో జరిగిన ప్రమాదంపై అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ‘అది ఫ్యాక్టరీ వ్యవహారం.. ఇది వేరే వ్యవహారం..’ అని అధికార పార్టీ నేతలు బుకాయింపులు కొనసాగిస్తున్నా.. వారి మదిలోనూ, వైఎస్‌ జగన్‌ అత్యుత్సాహంపై అసహనం స్పష్టంగానే కన్పిస్తోంది. ఇప్పటితో కథ అయిపోలేదు.. ఇంకో నాలుగేళ్ళ పాలనలో వైఎస్‌ జగన్‌, ఈ ‘కోటి’కి సంబంధించి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

ఎక్కువ చదివినవి

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...