Switch to English

పొలిటికల్‌ వైరస్‌: హెరిటేజ్‌ని మూసెయ్యాల్సిందేనా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకి ఓ వైరస్‌ పట్టింది. ఇది కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కంటే చాలా భయంకరమైనది. ప్రజల ప్రాణాలెలా పోయినాసరే.. అక్కడి అధికార పార్టీకి మాత్రం రాజకీయాలే కావాలి. ఎక్కడో తెలంగాణలో హెరిటేజ్‌ సంస్థకు చెందిన ఓ యూనిట్‌లో సెక్యూరిటీ గార్డుకి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే.. ఏకంగా ఆ ‘యూనిట్‌’ని మూసెయ్యాలని డిమాండ్‌ చేసేస్తోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఇంకేముంటుంది.?

ఆ మాటకొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో సాక్షాత్తూ రాజ్‌భవన్‌లోనే పలువురికి కరోనా వైరస్‌ సోకింది. నలుగురు రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా సోకినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ‘గురివింద గింజ’ తన ‘కింద’నున్న మచ్చని మర్చిపోయి, ఇతరుల మీద ఎగబడిపోవడమంటే ఇదే మరి.!

ఇంత చెత్త రాజకీయం దేశంలో ఇంకెక్కడా లేకపోవడాన్ని ఎలా అనుకోవాలి.? ఆంధ్రప్రదేశ్‌లో 50కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించి ‘కాంటాక్ట్‌’ ఇప్పటిదాకా దొరకలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగారే చెబుతారు. అంటే, ప్రభుత్వం ఎంత దారుణంగా కరోనా వైరస్‌ విషయంలో ఫెయిల్‌ అయ్యిందో ఈ ఒక్క విషయంతోనే అర్థం చేసుకోవచ్చు.

తెలుగుదేశం పార్టీ మీదనో, మరో విపక్షం మీదనో విమర్శలు చేసే సమయంలో పదో వంతు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వుంటే బావుంటుందన్న భావన రాష్ట్ర ప్రజానీకంలోనే కలుగుతోంది. ‘మేం రెండు వైరస్‌లతో పోరాడుతున్నాం.. ఒకటి కరోనా వైరస్‌.. ఇంకోటి అంతకన్నా ప్రమాదకరమైన ఎల్లో వైరస్‌..’ అని మంత్రులు మీడియాకెక్కి నిస్సిగ్గుగా మాట్లాడతారు. ఒకరేమో, ‘చంద్రబాబుకి వయసైపోయింది.. హైద్రాబాద్‌లోనే ఇంట్లోనే వుండాలి..’ అంటారు. ఇంకొకరేమో, ‘చంద్రబాబుకి హైద్రాబాద్‌లో వుండడానికి సిగ్గు లేదా.?’ అని ప్రశ్నిస్తారు.

నిజానికి, ఇలా రాజకీయాలు చేయడానికి అధికార పార్టీ నేతలకే సిగ్గుండాలన్నది రాష్ట్ర ప్రజల భావన. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్పేశారు. ఆ పార్టీపై అవాకులు చెవాకులు పేలడం వల్ల వైసీపీనే తన స్థాయిని తగ్గించేసుకుంటుంది. ఇక, హెరిటేజ్‌ విషయానికొస్తే.. చంద్రబాబు ఆర్థిక మూలాలు దెబ్బతీయాలన్నది వైసీపీ ఆలోచన. అది ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న ప్రక్రియ.

హెరిటేజ్‌ యూనిట్‌లో కరోనా పాజిటివ్‌ తేలాక, అక్కడ ఏం చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ, ఈలోగానే వైఎస్సార్సీపీ నేతలకు ‘దురద’ ఆగడంలేదాయె. ‘మేం అడ్డగోలుగా కరోనా పరీక్షలు చేయడంలేదు..’ అని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పాక కూడా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల్ని ‘అత్యధిక పరీక్షల’ కోణంలో సమర్థించుకుంటున్న వైసీపీ.. నిస్సిగ్గు రాజకీయాలకు ఇకనైనా ఫుల్‌ స్టాప్‌ పెట్టకపోతే.. ప్రజలు తగిన సమయంలో వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...