మానవత్వంతో వారు చేసిన సాయానికి కృతజ్ఞత చూపించారు విమాన ప్రమాద బాధితులు. 2020 ఆగష్టు 7న 190 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి వచ్చిన విమానం కేరళలోని కరిపూర్ గ్రామానికి సమీపంలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉండగా.. ప్రమాదవశాత్తూ రన్ వే దాటి 35 అడుగుల లోతులో పడిపోయింది. ప్రమాదంలో పైలట్, కోపైలట్ తోసహా 18మంది మృతి చెందారు. ప్రమాద విషయం తెలీగానే అర్ధరాత్రి సమయంలో సమీప గ్రామ ప్రజలు వెంటనే వచ్చి సహాయక కార్యక్రమాలు చేపట్టారు.
ఆ కాళరాత్రిలో గ్రామస్థులు చేసిన సాయానికి కృతజ్ఞతగా ప్రాణాలతో బయటపడినవారు, బాధిత కుటుంబాలు ‘మలబార్ డెవలెప్ మెంట్ ఫోరం’ పేరుతో గ్రూప్ గా ఏర్పడి 50లక్షలు పోగు చేసి గ్రామస్థుల కోసం ఆసుపత్రిని కట్టాలని నిర్ణయించారు. పీహెచ్ సీతో గ్రామంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఇన్ పేషెంట్, ఫార్మసీ, లేబొరేటరీ సదుపాయాలు అందించే ప్రభుత్వాసుపత్రి కానుంది. దీనిపై ‘మలబార్ డెవలెప్ మెంట్ ఫోరం’ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘ప్రమాద సమయంలో 300 మీటర్ల దూరంలోనే ఆసుపత్రి ఉన్నా సరైన సదుపాయాలు లేక మాకు ఉపయోగం లేకపోయింది. అందుకే ఆసుపత్రి భవనం కట్టిస్తున్నామ’ని అన్నారు.
I go to see each day a few blogs and sites to read posts, but this blog offers quality based content.
I was curious if you ever thought of changing the
layout of your blog? Its very well written; I love what youve got
to say. But maybe you could a little more in the way of content so people
could connect with it better. Youve got an awful lot of text
for only having 1 or 2 images. Maybe you could space it out
better?
50997 37253It is essential to have having access to the information posted here 677661