ఏపీలో మోడీ ఆధ్వర్యంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో స్థానిక ఎంపీ రాఘురామ రాజు పాల్గొనాల్సి ఉంది. తాను హాజరు అవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కాని అనూహ్యంగా ఏపీలో రఘురామ రాజు ఏపీ లో ఈసారి కూడా అడుగు పెట్టలేదు. చాలా నెలలుగా ఢిలీ లేదా హైదరాబాద్ కే రఘురామ రాజు పరిమితం అయ్యాడు.
తాజాగా మాట్లాడుతూ.. ఏపీలో నేను అడుగు పెట్టాలి అంటే ఎన్నికల నియమావళి రావాలి అన్నాడు. ప్రస్తుతం పోలీసు వ్యవస్థ మొత్తం కూడా జగన్ చేతిలో ఉంది. కనుక నేను నియోజక వర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితి అంటూ రఘురామ రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్ లోని రఘురామ కృష్ణంరాజు ఇంటి వద్ద ఏపీ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ తిరుగుతుండటంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
864281 90174I got what you mean , saved to my bookmarks , very good web site . 995390
841303 196393As I site possessor I believe the subject material here is rattling great , appreciate it for your efforts. 189288
66577 107530You designed some decent points there. I looked online for the concern and found a lot of people may go as effectively as employing your internet website. 853510