తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ మద్య తీసుకుంటున్న నిర్ణయాలు చాలా ఉపయోగదాయకం అవుతున్నాయి. సంస్థకు ఎప్పుడు తీసుకురాని లాభాలను మరియు ప్రయాణికులను తీసుకు వస్తుంది. సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నాడు. ఈసారి ఏకంగా 12 ఏళ్ల లోపు పిల్లలకు టికెట్లు అవసరం లేదు అని తేల్చి చెప్పాడు. జీవితాంతం కూడా ఆర్టీసీ లో ఇకపై 12 ఏళ్ల లోపు పిల్లలకు టికెట్లను తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు.
పిల్లల టికెట్ల ను కట్ చేస్తూ కొత్త సంవత్సరం సందర్బంగా తీసుకున్న నిర్ణయం అభినందనీయం అంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా 12 ఏళ్ల లోపు పిల్లల టికెట్ల ను క్యాన్సిల్ చేయడం వల్ల తల్లిదండ్రులు ఎక్కువ శాతం బస్సులో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి పరిణామాలను చూపిస్తుందని.. సజ్జనార్ తీసుకుంటున్న మరికొన్ని నిర్ణయాలు కూడా చాలా బాగున్నాయని అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా టీఎస్ ఆర్టీలో ప్రయాణంను ఆస్వాదిస్తున్నామని ఈమద్య కాలంలో సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసి బస్సునే ఎక్కేలా కండక్టర్ మరియు డ్రైవర్ లు ఒప్పించాలని సూచనలు చేస్తున్నారు. మొత్తానికి సజ్జనార్ సర్ తెలివికి అంతా ఫిదా అవుతున్నారు.
This paragraph offers clear idea for the new users
of blogging, that truly how to do running a blog.
190879 923114I always was concerned in this topic and stock nonetheless am, regards for posting . 464788