మంగళగిరి కి సమీపంలో ఉండే ఉండవల్లి సెంటర్ లో పంచాయితీ సిబ్బంది చెత్త ఏరుతున్న సమయంలో అనూహ్యంగా వారికి నోట్ల కట్టలు కంట పడ్డాయి. మొదట ఒక కట్ట బయటకు రాగానే దాన్ని దాచేశారు. ఆ తర్వాత తీస్తాఉంటే కట్టలు బయటకు రావడంతో ఆందోళనతో అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులు అక్కడకు వచ్చి బ్యాంక్ అధికారులకు సమాచారం ఇద్దామనుకునే లోపు ఆ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటూ ఉండటంతో అసలు విషయం తేలిపోయింది.
రిజర్వ్ బ్యాంక్ వారు చిన్న పిల్లల కోసం నోట్లను తయారు చేస్తారు. అవి కేవలం పిల్లలు ఆడుకోవడం కోసమే అనే విషయంను దానిపై క్లీయర్ గా ముద్రిస్తారు. ఆ నోట్లపై ఎలాంటి నెంబర్ కూడా ఉండదు. ఆ విషయాన్ని చెత్త ఏరే సిబ్బంది గమనించక ఆగం ఆగం అయ్యారు. అక్కడకు వచ్చిన అధికారులు కూడా నవ్వేసి అక్కడ నుండి వెళ్లి పోయారు. చెత్త ఎత్తే సిబ్బంది ఆ నోట్ల కట్టలను తీసి డంప్పింగ్ యార్డ్ కు తరలించారు. మొత్తానికి ఒక గంట పాటు అక్కడున్న వారికి ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళంకు గురయ్యారు.
138207 640623Good post. I learn something far more challenging on different blogs everyday. It will always be stimulating to read content material from other writers and practice a bit something from their store. Id prefer to use some with the content material on my blog whether you dont mind. Natually Ill give you a link on your web weblog. Thanks for sharing. 7907
154415 733049I was reading through some of your content material on this internet site and I believe this web site is genuinely instructive! Maintain putting up. 103938
799569 811597Can anyone assist me out? It will probably be significantly appreciated. 621355