ఇప్పుడు మళ్ళీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(AP GIS 2023) జరుగుతోంది. తొలి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగంలో, రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయనీ, వీటికి సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకున్నామనీ చెప్పారు.
విశాఖ పరిపాలనా రాజధాని అనీ, త్వరలో తానూ విశాఖకు వచ్చి, విశాఖ నుంచే పరిపాలన చేస్తాననీ వివరించారు.
మరోపక్క, ఎంపిక చేసిన కొందరు బడా పారిశ్రామిక వేత్తలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు గుప్పించేశారు. మంత్రుల హంగామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వైసీపీ చెందిన ఓ మహిళా నేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ తెచ్చి తోలుబొమ్మలాట ఆడిస్తూ పాట పాడటం గమనార్హం.
మరోపక్క, ఇన్వెస్టర్స్ కోసమంటూ ప్రభుత్వం తయారు చేయించిన కిట్స్ కోసం ఎగబడ్డారు. ఎగబడింది వైసీపీ కార్యకర్తలా.? లేదంటే, నిజంగానే ఇన్వెస్టర్లా.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి. ఇన్వెస్టర్లు అయితే కక్కుర్తి పడే పరిస్థితి వుండదు. మరీ దారుణంగా భోజనాల కోసం సదరు ఇన్వెస్టర్లు కొట్టుకునే స్థాయికి వెళ్ళారు.
ఆంధ్రప్రదేవ్ రాష్ట్రానికి నిజంగానే పెట్టుబడులు వస్తే ఆహ్వానించాల్సిందే. కానీ, అక్కడ జరుగుతున్నది వేరే వ్యవహారం. ‘ఖర్చు దండగ’ అంటూ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విషయమై విమర్శలు వస్తున్నాయ్. 13 లక్షల కోట్లంటే చిన్న విషయం కాదు. అందులో ఓ లక్ష కోట్లు తీసినా.. ఆ లక్ష కోట్లలో సగం తీసినా, రాష్ట్రానికి అత్యద్భుతమైన రాజధాని నిర్మాణం పూర్తయిపోతుంది
532751 487361So could be the green tea i buy in cans the same as the regular tea youd buy to put inside your morning cup? Ive been told is just normal green tea produced to be cooler, but does it have any affect as far as not speeding up your metabolism as fast as normal hot green tea? 733406
409038 801609I completely agree! I came over from google and am seeking to subscribe. Exactly where is your RSS feed? 681363