పేదల ఇళ్ల కల్పించే ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం పెద్ద భూకుంభకోణంగా మారుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈ విషయమై ఆయన వైసీపీపై ట్విట్టర్ లో మండిపడ్డారు. ‘పేదల కోసం టీడీపీ ప్రభుత్వం 29.52 లక్షల ఇళ్లు మంజూరు చేసి 9.10 లక్షల ఇళ్లు పూర్తి చేసింది. వాటిలో 8 లక్షల గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. సామూహిక గృహప్రవేశాలు పేరుతో దేశంలోని రాష్ట్రాలకు నమూనాగా నిలిచాం. మేము పూర్తి చేసిన ఇళ్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. ఆ ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చేస్తున్నారు.
నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనులను ఆపేశారు. 7 లక్షలు విలువ చేయని భూములను వైసీపీ నేతలతో రూ.45 నుంచి 70లక్షలకు కొనిపించి భూదందాకు పాల్పడ్డారు. ఆవ భూముల్లోనే 400 కోట్ల స్కాం జరిగిందని నిజనిర్ధారణ కమిటీ తెలిపింది. ఇళ్ల స్థలం కోసం పేదల నుంచి 30వేల నుంచి లక్షన్నర వరకూ వసూలు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు’ అని మండిపడ్డారు.
వైసీపీ చేసే అక్రమాలకు ప్రజలు తిరగబడటం ఖాయమని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఆ పార్టీ నాయకులే వైసీపీ పాలనపపై అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. జగన్ ఏడాది పాలనలో ఆర్ధిక వ్యస్థస్థను కుప్పకూల్చారని యనమల రామకృష్ణుడు అన్నారు. టీడీపీ హయాంలో ఏడాదికి 24వేల కోట్లు అప్పు తెస్తే జగన్ దాన్ని 80వేలకు పెంచారని దుయ్యబట్టారు.
553155 887970excellent issues altogether, you merely gained a new reader. What could you recommend about your post which you made some days in the past? Any positive? 94769
219861 890423Hey! Good stuff, do tell us when you post something like that! 846904
302637 116593How significantly of an significant content, keep on penning significant other 878656
180624 109044Enjoyed searching at this, quite great stuff, thanks . 288873
318013 348724quite nice post, i certainly enjoy this fabulous website, persist with it 199046