Switch to English

అమ్మ ఒడి సరే.. ఈ దోపిడీ ఏంటి జగన్ సారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

‘దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నాం..’ అంటున్నారు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇందులో కొంత నిజం లేకపోలేదు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ రాష్ట్రం ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయడమంటే చిన్న విషయం కాదు. కానీ, ఈ సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి.? అన్నదే అసలు చర్చ. అప్పులు.. అప్పుల మీద అప్పులు.. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రికార్డు స్థాయిలో అప్పులు చేస్తోంది ఆంధ్రపదేశ్. గతంలో చంద్రబాబు హయాంలో అప్పులు జరిగితే.. ‘రాష్ట్రాన్ని అమ్మేశారు.. తాకట్టు పెట్టేశారు..’ అంటూ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

కానీ, ఇప్పుడు అదే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో వున్నారు. కానీ, జరుగుతున్నది అదే. కాదు కాదు, అంతకు మించి అప్పులు జరుగుతున్నాయి. ‘ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోవడానికి’ అన్నట్టుంది రాష్ట ప్రజల పరిస్థతి. కాదు కాదు, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డటయ్యింది.. అని కూడా చెప్పుకోవచ్చేమో. ‘మేం అద్భుతంగా పరిపాలించేస్తున్నాం.. మేం ఏ మంచి కార్యక్రమం చేయ తలపెట్టినా, దాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు కుట్రలు పన్నుతున్నాయి..’ అని తాజాగా అమ్మ ఒడి రెండో విడత నిధుల విడుదల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఇదెక్కడి చోద్యం.? దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి.. రథాల్ని తగలబెట్టారు.. దేవతా విగ్రహాల ధ్వంసం ఆగడంలేదు.. ఇవన్నీ విపక్షాల కుట్రలేనన్నట్లుగా వైఎస్ జగన్ చెబుతుండడం గమనార్హం.

పంపకాల గొప్పతనం గురించి చెప్పకుంటారు.. మరి, అదే నోటితో, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నది తామేనని ముఖ్యమంత్రి ఎందుకు చెప్పుకోరు.? ‘గొప్ప పాలన అందిస్తున్నాం.’ అంటారు, కానీ, పెట్రో ధరలు పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా ఆంధ్రపదేశ్‌లోనే వున్నాయని చెప్పుకోరెందుకు.? జనం జేబుల్లో ఇలా డబ్బులేసి, అలా కన్నం పెడుతున్నామని చెప్పరెందుకు.? వీటికి కూడా పబ్లసిటీ చేసుకోవాల్సిన రోజులు ముందు ముందు వస్తాయేమో. హిందూ దేవాలయాలపై విపక్షాలకు చెందినవారే దాడులు చేస్తున్నారని ముఖ్యమంత్రి చెబుతున్న దరిమిలా, ఆ దుర్మార్గులెవరో సాక్ష్యాలతో సహా ప్రజల ముందు నిలబెట్టొచ్చు కదా.? ఇంకా నయ్యం.. అంతటి సమర్థత ఆంధ్రపదేశ్ ప్రభుత్వానికెక్కడిది.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...