భీమవరం పరిధిలోని మత్స్యపురి సర్పంచ్ గా జనసేన సానుభూతిపరురాలు కారేపల్లి శాంతిప్రియ విజయాన్ని దక్కించుకున్నారు. విజయోత్సవ ర్యాలీ జరుగుతున్న సమయంలో క్రాకర్స్ కాల్చుతుంటే నిప్పురవ్వలు పడి ఒక దళితురాలి ఇల్లు కాలింది. వెంటనే దాన్ని స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. విషయం కాస్త సీరియస్ అవ్వడంతో ఎమ్మెల్యే రంగంలోకి దిగాడు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అనుచరులు మరియు జనసేన కార్యకర్తల మద్య తోపులాట ఆ తర్వాత కుమ్ములాట జరిగింది.
దళితురాలి ఇళ్లు తగలబెట్టినందుకు జనసేన కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు జనసేన కార్యకర్తలు వైకాపా నాయకులపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో వేషాలు వేస్తు ఉంటాడు. అంతే తప్ప ఆయన్ను జనాలు పట్టించుకోవడం లేదు. ఆయన్ను చూసుకుని రెచ్చి పోతే జనసేన కార్యకర్తలు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు. ఎమ్మెల్యే మాటలపై జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
583799 76169Billiard is a game which is mostly played by the high class men and women 51378
861434 11731I agree completely with what you said. Excellent Stuff. Maintain it going.. 163053
458452 596857You made some decent points there. I looked on the web for the issue and discovered most individuals will go coupled with along together with your site. 140214
199594 706192Thank you for any other informative website. The place else may just I am getting that type of information written in such an ideal method? 705888