పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ముందంజలో ఉంది. కాని సీఎం అభ్యర్థి మమత బెనర్జీ మాత్రం నందిగ్రామ్ లో వెనుకబడింది. ఆమె పంతానికి పోయి నందిగ్రామ్ లో సువేందు అధికారికి పోటీగా నామినేషన్ వేశారు. సువేందు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎన్నికలు ఏడాది సమయం ఉండగా అనూహ్యంగా ఆయన బీజేపీలోకి వెళ్లాడు. తాను నమ్మిన బంటు సువేందు అధికారి బీజేపీలోకి వెళ్లడంపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
నందిగ్రామ్ లో సువేందుకు పోటీగా నిలిచి విజయాన్ని సాధించి సత్తా చాటుతానంటూ పంతం పట్టింది. ఆమె అన్నట్లుగానే నందిగ్రామ్ లో పోటీ చేసింది. ఆమె మరో నియోజక వర్గంలో పోటీ చేయకుండా కేవలం నందిగ్రామ్ లో మాత్రమే పోటీకి దిగింది. ఆమె నిర్ణయాన్ని కొందరు పొగరు అంటూ కూడా విమర్శించారు. తన సొంత నియోజక వర్గంను వదిలి వెళ్లిన మమతకు అక్కడ పరాభవం తప్పేలా లేదు. వరుసగా అన్ని రౌండ్ ల్లో కూడా స్వల్ప మెజార్టీతో సువేందు అధికారి దూసుకు వెళ్తున్నారు.
86098 416494You completed various great points there. I did a search on the theme and identified the majority of folks will consent with your blog. 586439
222320 398169I cannot thank you fully for the blogposts on your web page. I know you placed a great deal of time and effort into all of them and hope you know how considerably I appreciate it. I hope I will do precisely exactly the same for another individual at some point. Palm Beach Condos 566650
760308 322103Enjoyed reading by means of this, really excellent stuff, thankyou . 169007