కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే మంత్రి హరీశ్ రావు సీఎస్, వైద్యా ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తంగా 30లక్షల మంది సూపర్ స్పైడర్లు ఉన్నట్టు గుర్తించారు. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొదటగా వ్యాక్సిన్ వేయనున్నారు.
సూపర్ స్ప్రెడర్లుగా బస్ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, హోటళ్లు, సెలూన్ సిబ్బంది, హమాలీలు, కిరాణా, మాంసం దుకాణదారులు, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులు, రేషన్ డీలర్లు, ఎల్పీజీ గ్యాస్ సరఫరా సిబ్బంది, మద్యం షాపులు.. తదితరులను సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించారు. ఈక్రమంలో ప్రైవేటు సంస్థల్లో పని ప్రదేశాల్లోనే వ్యాక్సినేషన్ కు వైద్యారోగ్య శాఖ అనుమతిచ్చింది. 18ఏళ్లు నిండిన వారు కోవిన్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.
992538 388155Awesome read , Im going to spend far more time researching this topic 879493
458670 81369Really fascinating subject , regards for putting up. 880220
152970 981655Hey! Good stuff, please keep us posted when you post something like that! 708989
422701 422060Hi, Neat post. Theres a difficulty along along with your internet site in internet explorer, could test this IE nonetheless could be the marketplace leader and a great portion of people will omit your superb writing because of this difficulty. 761763