గత వారం రోజులుగా ఎక్కడ చూసినా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు గురించే చర్చ. ఆయన ఆయుర్వేద మందు విశేషంగా కరోనాపై పోరాడుతుందని, ఇప్పటికే ఎంతో మంది దీని నుండి కోలుకున్నారని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం చుట్టుపక్కల గ్రామ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ మందుల పంపిణీని నిలిపివేసింది. ఈ మందు ఎలా పనిచేస్తుందో, ఎంత వరకూ ఎఫెక్టివ్ అనేది పరీక్షలు జరిపిస్తోంది.
మరోవైపు ఆనందయ్య ప్రకృతిలో మనకు దొరికే వన మూలికలను వాడి ఈ మందు తయారుచేసినట్లు చెబుతున్నాడు. ఒకవైపు జనాలు ఆనందయ్య ఇచ్చే మందును బాగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వం త్వరగా దీనిపై పరీక్షలు పూర్తి చేసి ఏదో ఒక విషయం చెప్పాలని కోరుతున్నారు.
నటుడు జగపతి బాబు సైతం ఆనందయ్య మందుపై స్పందించాడు. ప్రకృతి మనల్ని కాపాడడానికి వచ్చింది. ఆనందయ్య గారి మందుపై శాస్త్రేయంగా పరీక్ష జరిపి ప్రజల్లోకి రావాలని కోరుకుందాం. ఈ ప్రపంచాన్ని కాపాడాలి, జై హింద్ అని ట్వీట్ చేసాడు.
990458 170985I like what you guys are up also. Such intelligent work and reporting! Keep up the superb works guys Ive incorporated you guys to my blogroll. I feel itll improve the value of my internet site . 878046
377535 477717Wow ~ Good stuff ~ Come and look at MY ?? 818789
4018 763760This blog truly is excellent. How was it produced ? 200312
910252 254885Id always want to be update on new articles on this web website , saved to favorites ! . 125321