Switch to English

సెల్ప్‌ లాక్‌ డౌన్‌: ఎవరి చావు వాళ్ళు చావాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి నెలలో కేంద్రం సంపూర్ణ లాక్‌డౌన్‌ని ప్రకటించింది. చాలా రాష్ట్రాలు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ని పాటించాయి కూడా. ఆ తర్వాత క్రమక్రమంగా లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు వచ్చాయి. ప్రస్తుతం ‘అన్‌ లాక్‌ 2’ నడుస్తోంది. చిత్రమేంటంటే, పదుల్లో కేసులున్నప్పుడు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించి, వేలల్లో కేసులు పెరిగాక లాక్‌ డౌన్‌ని క్రమక్రమంగా ఉపసంహరిస్తూ వస్తున్నారు.

‘దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని.. ప్రజల జీవన చక్రాన్ని దృష్టిలో పెట్టుకుని’ అని చెబుతూ, కేంద్రం ‘లాక్‌డౌన్‌’ ఉపసంహరణకు శ్రీకారం చుట్టింది. అయితే, దేశంలో పరిస్థితి రోజురోజుకీ అత్యంత దారుణంగా తయారవుతోంది. ఏ క్షణాన అయినా, రోజువారీ కేసుల సంఖ్య 30 వేలు దాటేయొచ్చు. అది 40 వేలకు.. ఆపైన చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు.సగటున రోజువారీ కేసులు రెండున్నర లక్షలు కూడా నమోదయ్యే పరిస్థితులు ముందు ముందు వున్నాయని పలు నివేదకలు చెబుతున్నాయి. మరి, లాక్‌డౌన్‌ నుంచి ఎందుకు మినహాయింపులు ఇస్తున్నట్లు.?

ప్రభుత్వాలు ఇస్తోన్న మినహాయింపుల్ని పక్కన పెడితే, సాధారణ ప్రజానీకంలో ‘కొందరు’ కరోనాని చూసి బెంబేలెత్తుతున్నారు. మరికొందరు, అసలు కరోనా కబళించేస్తోన్న విషయాన్నే పట్టించుకోకుండా తిరిగేస్తుండడం గమన్హాం. కాగా, దేశంలోని పలు నగరాల్లో అధికారిక లాక్‌డౌన్‌లు.. స్వచ్ఛంద లాక్‌డౌన్లు పెరుగుతున్నాయి. ఆ మధ్య చెన్నయ్‌లో కొన్ని రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రస్తుతం బెంగళూరులో లాక్‌డౌన్‌ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తిరుపతిలో వ్యాపారులు ‘స్వచ్ఛంద లాక్‌డౌన్‌’కి సిద్ధమయ్యారు. గుంటూరులోనూ పరిస్థితి ఇలాగే వుంది. మరి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు.?

దేశంలో హెల్త్‌ ఎమర్జన్సీ నడుస్తోంది. కరోనాతో ఎవరైనా చనిపోతే, అంత్యక్రియలు ‘పద్ధతి ప్రకారం’ చేయలేని దుస్థితి. మృతదేహాల్ని అమానవీయంగా పూడ్చిపెడుతున్న, తగలబెడ్తున్న వైనం చూస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ‘ఎవడి చావు వాడే చావండి..’ అన్నట్లుగా ప్రజల్ని గాలికొదిలేసినట్లే కన్పిస్తోంది. టెస్టుల సంఖ్య పెరుగుతోంది.. మంచిదే. కానీ, ప్రజలకు భరోసా ఇవ్వడంలేదెందుకు.? కరోనా నుంచి బయటపడ్డవారి ద్వారా ప్రచారం చేయిస్తే.. ప్రజల్లో ధైర్యం పెరుగుతుంది. కానీ, ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపించకపోవడం ఆశ్చర్యకరమే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...