Switch to English

మళ్లీ మొత్తం మొదటికి..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా మూడు వేలకు పైగా కేసులు 103 మరణాలు సంభవించాయి. ఫలితంగా దేశంలో కరోనా కేసులు 56 వేలు దాటగా.. మరణాలు 1886కి చేరాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ, కేంద్రం ఇచ్చిన సడలింపులు ముప్పును మరింత పెంచేదిగా ఉన్నాయనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. ఈనెల 4 నుంచి మద్యం విక్రయాలకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. పలు రాష్ట్రాల్లో అదే రోజున మద్యం షాపులు ఓపెన్ అయిపోయాయి.

తాజాగా వివిధ రంగాలకు కూడా సడలింపులు ఇవ్వడంతో లాక్ డౌన్ అనేది ఎక్కడా అమలుకావడంలేదు. మద్యం షాపుల ఓపెనింగుతో మొదలైన ఈ వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. పలు రంగాలకు ఇచ్చిన సడలింపులు కారణంగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో జనాలు భారీగా రోడ్డెక్కారు. హైదరాబాద్ లో రెడ్ జోన్ లో ఉన్నప్పటికీ, పలు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. సాధారణ సెలవు రోజుల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది.

అసలే కరోనా పరీక్షలు తక్కువగా జరుగుతున్న తెలంగాణలో ఈ పరిస్థితి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి హైదరాబాద్ లో లాక్ డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పినా.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ జరగడంలేదు. ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఏదో ఒక సాకుతో రోడ్డు మీదకు వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నమోదయ్యే కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే.

ఈ నేపథ్యంలో ఎంతో జాగ్రత్తతో ఉండాల్సిన తరుణంలో ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వమే పలు సడలింపులు ఇచ్చినందును పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం భారతదేశం చాలా కీలకమైన దశలో ఉందని.. కరోనా నియంత్రణకు అత్యంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారు జాగ్రత్తలు పాటించడం తప్ప ప్రస్తుతం మరో మార్గం కనిపించడంలేదు. ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పేర్కొంటున్నారు. ఒకవేళ వచ్చినా.. అన్ని జాగ్రత్తలూ పాటించాలని సూచిస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...