దేశంలో పెరుగుతున్న కరోనా తీవ్రత దృష్ట్యా ఆయా రాష్ట్రాల ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. దీంతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఆక్సిజన్ సప్లై చేయడం ఆలస్యమవుతోంది. దీంతో కేంద్రం కొత్త ఆలోచన చేసింది. ఆక్సిజన్ను రవాణాను రైల్వే శాఖ చేపట్టేలా చర్యలు తీసుకుంది. తక్కువ సమయంలో అవసరమైన రాష్ట్రాలకు ఆక్సిజన్ను సరఫరా చేయడానికి ‘రైల్వే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’ పేరుతో రైల్ను నడపుతోంది. ఈ మేరకు రైల్వే మంత్రి పీయూశ్ గోయల్ ట్వీట్ చేశారు.
ఆక్సిజన్ ను వేగంగా సరఫరా చేసేందుకు ‘గ్రీన్ కారిడార్’ ఏర్పాటు చేస్తున్నాం. కరోనాపై పోరాటాన్ని రైల్వే శాఖను ఉపయోగించి ప్రజలకు సేవ చేస్తున్నాం. ఆక్సిజన్ వేగంగా సరఫరా చేయాలని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే సహాయం కోరాయి. అందుకే రైల్వే ద్వారా ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నాం. సోమవారం ఖాళీగా మహారాష్ట్ర నుంచి ప్రారంభమై.. విశాఖపట్నం, షెంజెడ్పూర్, రూర్కెలా, బోకారో నుంచి ఆక్సిజన్ను నింపుకుంటాయి’ అని పీయూశ్ గోయల్ తెలిపారు.
35870 196433This really is the proper blog for anybody who hopes to learn about this topic. You know a complete lot its almost tough to argue along (not that I in fact would wantHaHa). You undoubtedly put a complete new spin for a topic thats been written about for years. Fantastic stuff, just fantastic! 500217
305165 923165We are a group of volunteers and opening a new scheme in our community. Your web site given us with valuable information to work on. Youve done an impressive job and our entire community will be grateful to you. 23641