గన్నవరం ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గల్ఫ్ దేశంలోని దోహా నగరం నుంచి గన్నవరం వస్తున్న విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఎయిర్ ఇండియా విమానం రెక్కలు విరిగిపోయాయి.
అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే.. అప్పటికే ఒరిగి ఉన్న స్థంభాన్ని విమానం ఢీ కొట్టిందా.. విమానమే అదుపుతప్పి స్థంభాన్ని ఢీ కొట్టిందా అనే అంశంపై విచారణ జరుగుతోందని ఎయిర్ పోర్ట్ డైరక్టర్ తెలిపారు. ఈ ఘటన కలకలం రేపింది.
252867 566741I was suggested this website by my cousin. Im not confident whether this post is written by him as no 1 else know such detailed about my trouble. You are amazing! Thanks! xrumer 406108
150986 259562Youve produced various good points there. I did specific search terms about the matter and found mainly individuals will believe your internet site 86621