ఈ ఐపీఎల్లో కూడా దారుణంగా విఫలం అయిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ మ్యాక్స్ వెల్ పై టీం ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి విరుచుకు పడ్డాడు. 2013 ఐపీఎల్ సీజన్ కోసం పంజాబ్ జట్టు ఆయన్ను ఏకంగా 10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో ఏమాత్రం రాణించలేక పోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. సరే ఈసారి అయినా ఆయన ప్రద్శణ మెరుగు పడుతుదేమో అనుకుంటే ఇప్పుడు కూడా అలాగే పరిస్థితి ఉంది.
మ్యాక్స్ వెల్ తీరుపై వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా స్పందించాడు. ఐపీఎల్ మ్యాచ్ అయిన తర్వాత ఫ్రీగా వచ్చే డ్రింక్స్ కోసం ఆయన మ్యాచ్ లకు వస్తున్నట్లుగా అనిపించేది. ఆయన విహార యాత్రలకు వెళ్లినట్లుగా టీంతో వెళ్తున్నాడు. అంతే తప్ప ఆటలో మాత్రం పట్టుదల కనిపించడం లేదు అంటూ సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మ్యాక్స్ వెల్ ఆస్ట్రేలియాకు ఆడే సమయంలో అతడిలో భయం కనిపిస్తుంది. ఆడకుంటే ఎక్కడ తీసేస్తారో అనే ఆందోళన ఆయనకు ఉంది. అందుకే తప్పకుండా ఆసీస్ కు మ్యాక్ వెల్ బాగా ఆడుతాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలపై మ్యాక్స్ వెల్ స్పందించాడు. ఆయన వ్యాఖ్యలపై నేను మాట్లాడను. ఎందుకంటే నేను నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాను అన్నాడు.
81131 725399This article contains fantastic original thinking. The informational content here proves that points arent so black and white. I feel smarter from just reading this. 87161
704154 12436I like this weblog so a lot, saved to my bookmarks . 678557
380200 367211learning toys can enable your kids to develop their motor skills quite easily;; 697581
718658 121079Definitely pent subject matter, appreciate it for selective data . 215489
184311 114741very good post, i surely enjoy this amazing website, persist in it 635387