Switch to English

అమ్మకు ఆపై ఇద్దరు భార్యలకు ఇప్పుడు సంజుకు క్యాన్సర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

బాలీవుడ్‌ లో బ్యాడ్‌ బాయ్‌ ఇమేజ్‌ ను కెరీర్‌ ఆరంభంలో పొందిన సంజయ్‌ దత్‌ ఈమద్య కాలంలో చాలా మారినట్లుగా కనిపించాడు. గతంతో పోల్చితే ఆయన దుకుడు స్వభావం చెడు అవాట్లు చాలా వరకు తగ్గాయి. ఆయన ప్రస్తుతం కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ జీవితంలో ఆనందమైన క్షణాలను గడుపుతున్నాడు. ఇన్నాళ్లకు కొత్త జీవితం మొదలయ్యిందనుకుంటూ ఉండగా అనూహ్యంగా క్యాన్సర్‌ బారిన పడ్డాడు. ఆయన జీవితం మొత్తం కూడా క్యాన్సర్‌ తో పోరాటం చేస్తూనే ఉన్నాడు.

మొదట తన తల్లికి క్యాన్సర్‌ సోకడంతో సంజయ్‌ చాలా క్రుంగి పోయాడు. తనను హీరోగా చూడాలని కోరుకున్న తల్లి తన మొదటి సినిమా కూడా విడుదల కాకుండా చనిపోవడంతో సంజు ఆ సమయంలోనే బాగా డిస్ట్రబ్‌ అయ్యాడు. తల్లి నర్గిస్‌ మృతి చెందిన తర్వాత సంజయ్‌ దత్‌ మొదటి సినిమా విడుదల అయ్యింది. అప్పటికే తల్లి చనిపోవడంతో డిప్రెషన్‌ కు లోనై మద్యం మరియు సిగరెట్లకు బానిస అయ్యాడు. ఆమె మరణం నుండి కోలుకుని మెల్లగా సినిమాల్లో రాణిస్తూ 1987లో నటి రిచా శర్మను దత్‌ పెళ్లి చేసుకున్నాడు. రిచా శర్మ పాపకు జన్మనిచ్చిన తర్వాత క్యాన్సర్‌ తో మృతి చెందింది. పెళ్లి అయిన 9 ఏళ్లకు 32 ఏళ్ల వయసులో రిచా శర్మ మృతి చెందింది.

భార్య మృతి చెందిన తర్వాత మళ్లీ డిస్ట్రబ్‌ అయిన దత్‌ 2008లో మాన్యతను వివాహం చేసుకున్నాడు. టాడా కేసులో జైల్లో దత్‌ ఉన్న సమయంలో ఆయన భార్య మాన్యత క్యాన్సర్‌ బారిన పడినది. దాంతో ఆమెను చూసుకునేందుకు సంజయ్‌ దత్‌ పెరోల్‌ పై జైలు నుండి బయటకు వచ్చాడు. తల్లి మొదటి భార్యలు క్యాన్సర్‌ తో మృతి చెందగా రెండవ భార్య మాన్యత క్యాన్సర్‌ ను జయించడంతో దత్‌ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. జీవితం మొత్తం క్యాన్సర్‌ తోనే దత్‌ సహజీవనం సాగిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన క్యాన్సర్‌ బారిన పడటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరలో పూర్తిగారోగ్యంగా మళ్లీ కెమెరా ముందుకు రావాలని ఆశిస్తున్నారు. జీవితంలో ఎన్నో ఎదుర్కొని నిలిచిన దత్‌ కు క్యాన్సర్‌ పెద్ద సమస్య కాదని ఖచ్చితంగా ఆయన దీన్ని కూడా జయిస్తాడంటూ బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఆయన ఆరోగ్యంపై స్పందించారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...