Switch to English

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,982FansLike
57,764FollowersFollow

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం వేల్స్ యూనివర్శిటీ (Vels University) స్నాతకోత్సవంలో భాగంగా రామ్ చరణ్ ను డాక్టరేట్ తో గౌరవించింది. నేడు చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్ ప్రకటించారు. అభిమానులు, ప్రముఖుల హర్షధ్వానాల మధ్య రామ్ చరణ్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. కళా రంగంలో రామ్ చరణ్ చేస్తున్న సేవలకుగానూ ఈ గుర్తింపునిచ్చారు.

యూనివర్శిటీ చాన్సలర్, ప్రముఖ నిర్మాత గణేశ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజి సీతారామ్ డాక్టరేట్ పట్టాను రామ్ చరణ్ కు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తండ్రి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 2006లో ఆంధ్రా యూనివర్శిటీ నుంచి.. ఇప్పుడు రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవడంతో.. తండ్రికి తగ్గ తనయుడు అంటూ మెగాభిమానులు సంతోషంలో సంబరాలు జరుపుకుంటున్నారు.

743 COMMENTS

సినిమా

Majaka: ‘ప్రేక్షకులు కోరుకునే సినిమా ఇది..’ ‘మజాకా’ టీజర్ లాంచ్ లో...

Majaka: సందీప్ కిషన్-రీతూ వర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'మజాకా'. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ...

Daku Maharaj: ‘డాకు మహారాజ్ హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ సక్సెస్...

Daku Maharaj: నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త సినిమా 'డాకు మహారాజ్'. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సనిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు....

Anil Ravipudi: ‘విజయ్ సినిమాకి డైరక్షన్..’ తమిళ నటుడితో అనిల్ రావిపూడి...

Anil Ravipudi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన 69వ సినిమా తెలుగులో హిట్టయిన బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమా రీమేక్ చేయనున్నారనే టాక్ నడుస్తోంది....

Ram Charan: రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో మణిహారం.. ‘అప్పన్న’

Ram Charan: నిప్పులకొలిమిలో కరిగే బంగారమే ఆభరణం అవుతుంది. అదే నిప్పులకొలిమిలో కాల్చిన ఇనుము కావాల్సిన పనిముట్టు అవుతుంది. సరిగ్గా ఇలానే నటనలో రాటుదేలి తన...

వెంకటేశ్, రానాల మీద కేసు.. నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు..!

హీరోలు విక్టరీ వెంకటేశ్, రానాల మీద కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అసలు విషయం ఏంటంటే.....

రాజకీయం

జగన్ ఐదేళ్ల పనులను ఆరు నెలల్లో బద్దలు కొట్టిన పవన్..!

పవన్ కల్యాణ్‌ తన పరిధిలోని శాఖల పనితీరులో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ పెద్దగా పట్టించుకోని ఆ శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు. ఒక సరైన లీడర్ పనిచేస్తే ఆ శాఖల్లో ఎన్ని...

ఉద్యోగులు, విద్యార్థులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక..!

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించారు. అన్ని వర్గాలకు కలిపి రూ.రూ. 6700కోట్లు బిల్లులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి...

తిరుపతి ఘటన: పక్కా ప్రణాళికతోనే బందోబస్తు ఏర్పాటు చేశాం: అనంతపురం డీఐజీ

సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో పోలీసులు నిమగ్నమై ఉండడమే తిరుపతి తొక్కిసలాట ఘటనకు కారణమని వస్తున్న వార్తలపై పోలీసు అధికారులు ఖండించారు. కుప్పం పర్యటనకు, తిరుమలలో బందోబస్తుకు పక్కా ప్రణాళికతోనే పోలీసు...

తనమీదే జోక్ వేసుకుని నవ్వులు పూయించిన పవన్ స్పీచ్

పవన్ కల్యాణ్‌ అప్పుడప్పుడు మాట్లాడుతుంటే సభల్లో నవ్వులు పూయాల్సిందే. కొన్ని సమస్యలను కూడా ఆయన చమత్కారంగా చెబుతుంటారు. తాజాగా పిఠాపురంలో ఆయన ఓ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పిఠాపురంనకు దేశంలోనే పేరు...

తిరుపతిలో తొక్కిసలాట వెనుక ‘కుట్ర’ దాగి వుందా.?

పెద్ద సంఖ్యలో భక్తులు ఒకే చోట గుమి కూడటం అనేది.. తిరుమల తిరుపతికి సంబంధించి షరామామూలు వ్యవహారమే. ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటుంటారు. రద్దీ రోజుల్లో, దర్శన టోకెన్ల...

ఎక్కువ చదివినవి

Majaka: ‘ప్రేక్షకులు కోరుకునే సినిమా ఇది..’ ‘మజాకా’ టీజర్ లాంచ్ లో సందీప్ కిషన్

Majaka: సందీప్ కిషన్-రీతూ వర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'మజాకా'. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ స్టూడియోస్  బ్యానర్స్ పై రాజేష్ దండా,...

శోభా నాగిరెడ్డి మరణం.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనా నేరం.?

వైసీపీ నేత శోభా నాగిరెడ్డి, ఎన్నికల ప్రచారంలో దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె వైసీపీలో వుండేవారు. వైసీపీ అభ్యర్థిగా ఆ ఎన్నికల్లో పోటీ చేశారు....

తిరుపతి ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 6 కు చేరుకుంది. వివిధ కేంద్రాల్లో తొక్కిసలాట చోటు చేసుకోగా వారిని రుయా, స్విమ్స్...

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. జగన్ కు చంద్రబాబుకు తేడా ఇదే..!

కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుందో మనం చూస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరిస్తూ.. అన్ని రంగాల్లో స్టూడెంట్లు రాణించేందుకు కృషి చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఎక్కడ...

తిరుపతి ఘటన: పక్కా ప్రణాళికతోనే బందోబస్తు ఏర్పాటు చేశాం: అనంతపురం డీఐజీ

సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో పోలీసులు నిమగ్నమై ఉండడమే తిరుపతి తొక్కిసలాట ఘటనకు కారణమని వస్తున్న వార్తలపై పోలీసు అధికారులు ఖండించారు. కుప్పం పర్యటనకు, తిరుమలలో బందోబస్తుకు పక్కా ప్రణాళికతోనే పోలీసు...