Switch to English

స్పెషల్: చిరు ‘సైరా’కి రాజమౌళి ఫైనల్ టచ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

స్వాతంత్య్ర ఉద్యమం అనగానే మనం గాంధీ, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి పేర్లను మొదటగా చెబుతుంటాం. కానీ వీరందరికంటే ముందు మొట్ట మొదటిసారిగా బ్రిటిష్ వారిపై దాడి చేసిన ఎవ్వరికీ తెలియని తెలుగు వాడు, చరిత్రలో కనుమరుగైన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన భారీ బడ్జెట్ పీరియాడికల్ ఫిల్మ్ ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.

ఇటీవలే జరిగిన సైరా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి గురించి కాస్త గట్టిగానే మాట్లాడారు. బాహుబలి సినిమా ఆయన చేయబట్టే ఈ సినిమా చేయగలిగాము అని చిరు అన్నారు. అలాగే టైటిల్ సాంగ్ ని కూడా ఆయన చేతే లాంచ్ చేయించారు. ఇంతలా ఎందుకు రాజమౌళిని పొగిడారా అని ఆరా తీస్తే.. సైరా ఫస్ట్ కాపీ రన్ టైం 177 నిమిషాలు అంటే 2 గంటలా 53నిమిషాలు. ఈ కాపీని కంప్లీట్ గా రాజమౌళికి చూపించి ఎడిట్ లో కాస్త హెల్ప్ చేయమన్నారు సైరా టీం. ఆయన కూడా ఎడిట్ లో కూర్చొని కొన్ని లాగ్స్ కట్ చేసి, కొన్ని విషయాల్లో ఆయన సలహా ఇచ్చారట. ఆయన సలహాల మేరకు మార్పులు చేసి ఫైనల్ గా సినిమా రిలీజ్ రన్ టైంని 2 గంటల 44 నిమిషాలకు తెచ్చారు. తన సినిమాల్లో అస్సలు బోర్ కొట్టకుండా చూసుకునే రాజమౌళి అనుభవం ఈ సినిమా ఫైనల్ కట్ కి బాగా హెల్ప్ అయ్యిందని ఈ చిత్ర టీం చెబుతోంది.

ఇలా రాజమౌళి సైరా ఫైనల్ టచ్ ఇచ్చి తనదైన సాయం చేయడంతో ఈ చిత్ర టీం ఆయనకీ స్పెషల్ థాంక్స్ చెప్పడమే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయనకీ ప్రత్యేక స్థానం ఇచ్చారు. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాలో అల్ ఇండియన్ స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుధీప్, అనుష్క లాంటి వారు ప్రధాన పాత్రలు చేశారు.

3580 COMMENTS

సినిమా

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

రాజకీయం

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

ఎక్కువ చదివినవి

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...

అసెంబ్లీకి రాకుండా డ్రామాలేనా? వైసీపీపై జనసేన ఎమ్మెల్యేల ఘాటు వ్యాఖ్యలు

వైసీపీ అనేది ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ కాదు, డ్రామాలు చేసే పెద్ద కంపెనీలా మారిందని జనసేన ఎమ్మెల్యేలు బోలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే ఆసక్తి నెలకొంది. అ సినిమాలే దురంధర్2,...

Ram Charan: కవలలకు పేర్లు పెట్టిన రామ్ చరణ్-ఉపాసన

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు జనవరి 31, 2025న కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఒక బాబు, పాప వీరికి జన్మించారు. కొణిదెల, కామినేని కుటుంబసభ్యులే...

రెండు గంటల నాన్‌స్టాప్ నవ్వుల హామీ.. ‘ఫంకీ’ టీమ్ విశ్వాసం

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కాంబినేషన్‌లో రూపొందిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఫంకీ’ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్...