వైకాపా ప్రభుత్వంపై రఘురామ కృష్ణమ రాజు దాడి ఆపడటం లేదు. సొంత పార్టీ ప్రభుత్వంను అన్ని విషయాల్లో కూడా ఇరుకున పెట్టేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల ఏపీ ప్రభుత్వ కేబినేట్ భేటీలో ప్రతి ఏడాది టీటీడీ నుండి వస్తున్న ఆదాయం 1.25 కోట్లు వస్తూ ఉండగా దాన్ని 50 కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. ఏదో ఒకటి చేసి ప్రభుత్వంకు ప్రతి సంవత్సరం 50 కోట్ల ఆదాయంను టీటీడీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ నిబంధనతో టీటీడీ కి చెందిన ఆస్తులను అమ్మాల్సి వస్తుందేమో అంటూ రఘు రామ అనుమానం వ్యక్తం చేశాడు. టీటీడీకి చెందిన ఆస్తులు మరియు మా వెంకన్న నగలను కూడా జగన్ ప్రభుత్వం అమ్మేయనుందా అంటూ ఆనుమానంను వ్యక్తం చేశాడు. స్వామి వారి ఆస్తులను మరియు నగలను ముట్టుకోవద్దంటూ భక్తుల తరపున రఘురామ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఢిల్లీలో ఉన్న రఘురామ చేస్తున్న వ్యాఖ్యలు వైకాపాకు తీవ్ర కోపం ను తెప్పిస్తున్నాయి.
476798 400609Sweet internet site, super pattern , real clean and utilize genial . 530565
14111 961845some truly fascinating info , effectively written and broadly speaking user genial . 377981
107847 901291Thank you for your quite excellent details and feedback from you. car dealers san jose 458516
113552 722464Looking forward to move into another hous?! […]Real estate busines is finding far more and a lot more less protitable, look at why[…] 8365