రెండు రోజుల క్రితమే అందరినీ గడగడావణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల సినిమా హాల్స్, సినిమా రిలీజ్లు, సినిమా షూటింగ్ లు ఆపేసారు. కానీ ప్రభాస్ ఈ సందర్భంలో కూడా జార్జియా వెళ్లి సినిమా షూటింగ్ చేస్తున్నారని ఇది వరకే తెలిపాము.
మొదటగా 25 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు, అందులో అనుకున్నట్టుగానే ఈ చిత్ర టీం దాదాపు 15 రోజులు జార్జియాలో షూట్ చేశారు. కానీ ఫైనల్ గా కరోనా ఎఫెక్ట్ వలన అన్ని సినిమాల్లానే ఈ సినిమా షూటింగ్ కూడా ఆగింది. దాంతో 25 రోజులు అనుకున్న షెడ్యూల్ ని ముందుగానే ముగించేసుకుని నేడు ఈ చిత్ర టీం తిరిగి హైదరాబాద్ రానుంది. ప్రభాస్ అందరి ఆరోగ్య దృష్ట్యా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఈ చిత్ర డైరెక్టర్ రాధాకృష్ణ కూడా ‘జార్జియాలో షూట్ ఫినిష్ చేసాం. ఇక్కడ సహకరించిన అందరికీ థాంక్స్. త్వరలోనే ఫస్ట్ లుక్ కి రిలీజ్ చేయనున్నామని’ ట్వీట్ కూడా చేశారు. ఉగాది కానుకగా ఈ చిత్ర టీం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ లుక్ తో పాటు ఈ చిత్ర టైటిల్ మరియు రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ పీరియడ్ లవ్ స్టోరీకి రాధే శ్యామ్ లేదా ఓ డియర్ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు.
54095 813174Spot on with this write-up, I actually suppose this web site needs rather a lot more consideration. most likely be once much more to learn a lot a lot more, thanks for that info. 111642
234333 65125As a result you will demand ultra powerful online enterprise concepts to maintain operating in getting into matters right your incredible web-based function. MLM 615575
590045 612689Excellent post, thanks so considerably for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 877983
522028 73034Some genuinely nice and useful information on this web site , besides I feel the style contains fantastic attributes. 229869