జనసేన పదో ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో మచిలీపట్నం బయలుదేరారు. అశేష అభిమానులు, జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీ కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ కు ఆటోనగర్ వద్ద అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. పవన్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. రోడ్డుకి ఇరువైపులా నుంచుని పవన్ కు స్వాగతం పలకగా.. పవన్ అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఓదశలో బెంజిసర్కిల్ నుంచి ఆటోనగర్ దాటేవరకూ ట్రాఫిక్ విపరీతంగా స్తంభించింది.
ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డు మొత్తం పవన్ కల్యాణ్ కోసం ప్రజలు, బైక్ లపై అభిమానులు బారులు తీరారు. దీంతో ఆటోనగర్ రోడ్డు ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది. మచిలీపట్నంలో ఈరోజు సాయంత్రం 5గంటలకు జనసేన 10వ ఆవిర్భావ సభ జరుగనుంది. ఇప్పటికే ఆ ప్రాంగణం అంతా జనసేన కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులతో నిండిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు హాజరుకానున్నారు. సీఎం పవన్ కల్యాణ్ అనే నినాదాలు అక్కడ హోరెత్తాయి.
961823 789646Beneficial information and exceptional design you got here! I want to thank you for sharing your suggestions and putting the time into the stuff you publish! Great work! 701345
725086 631641Whoah this weblog is magnificent i really like reading your articles. Keep up the very good paintings! You realize, lots of persons are searching round for this info, you could aid them greatly. 833726
636744 868253Cpr KIts extremely fantastic read you know alot about this topic i see! 941979