Switch to English

అప్పుడూ.. ఇప్పుడూ.. జనసేనాని పవన్‌ ‘రైట్‌ రైట్‌’ అంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక సమస్య గురించి మొట్టమొదట నినదించింది జనసేన పార్టీ. విశాఖలో ఈ మేరకు లాంగ్‌ మార్చ్‌ని కూడా నిర్వహఙంచారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. అప్పట్లో అధికార పార్టీ నేతలు, పవన్‌ కళ్యాణ్‌పై చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. కానీ, నిజం నిప్పులాంటిది. ఆ ఇసుక ఎంత సమస్యగా మారిందో ఇప్పుడు అధికార పార్టీ నేతలే చెబుతున్నారు.

ఇక, ఇప్పుడు పదో తరగతి పరీక్షల విషయంలోనూ జనసేనాని వాదనే నిజమయ్యింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సహా పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షల్ని రద్దు చేశాయి. ‘విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పదో తరగతి పరీక్షల్ని ప్రభుత్వం రద్దు చేయాలి..’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని జనసేనాని కొద్ది రోజుల క్రితం డిమాండ్‌ చేస్తే, ఆ పార్టీ సానుభూతిపరులు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు.

సోషల్‌ మీడియాలో జనసేనానిపై బురద జల్లుతూ పెద్దయెత్తున ‘ట్రెండింగ్‌’ షురూ చేశారు. కొందరు వైసీపీ నేతలు సైతం, పవన్‌ కళ్యాణ్‌ తీరుని తప్పు పట్టారు. ‘పవన్‌ కళ్యాణ్‌కి ఏం తెలుసు విద్యార్థుల గురించి.? విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షలకు అనుకూలంగా వున్నారు.. ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. పరీక్షలు నిర్వహించి తీరుతాం..’ అని వైసీపీ నేతలు, జనసేనపై విరుచుకుపడ్డారు. కానీ, చివరికి ఏం జరిగింది.? జనసేనాని వాదనకు వైసీపీ ప్రభుత్వం తలొగ్గిందని అనడం ఎంతవరకు సబబు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, పరిస్థితి తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకున్నట్లే కన్పించింది.

ఇలాంటి సున్నితమైన విషయాల్లో బేషజాలు అనవసరం. ఇసుక విషయంలో కూడా గ్రౌండ్‌ లెవల్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి వుంది. ఇదొక్కటే కాదు, విపక్షాల నుంచి వచ్చే ఏ విమర్శనైనా.. ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిందే. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపడితే, ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది.

స్థానిక ఎన్నిక విషయంలో ఏం జరిగిందో చూశాం. ఆఖరికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి కూడా ‘కులం’ ఆపాదించారు ప్రభుత్వ పెద్దలు. ‘విపక్షంలో వుంటే అన్నిటినీ విమర్శించాలనే రూల్‌ ఏమీ లేదు. మంచి పనులు చేసినప్పుడు అభినందిస్తాం.. ప్రభుత్వం తరఫున పొరపాట్లు జరుగుతున్నప్పుడు ప్రశ్నిస్తాం.. బాధ్యతగల విపక్షంగా మేం ప్రభుత్వానికి సూచనలు చేయడం, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం మా బాధ్యత..’ అంటోంది జనసేన పార్టీ.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...