మెగా మూవీ.. ఆచార్య ప్రీ ఈవెంట్ ను విజయవాడ లో చేస్తున్నారని.. దానికి ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిధి అని.. నిన్నటి దాకా మీడియాలో వార్తలు హాట్ టాపిక్ గా నడిచాయి..
నిజానికి ఈ వార్త లో నిజం లేకపోలేదు.. మాకున్న సమాచారం ప్రకారం.. మూవీ టీం.. ఈ దిశగా బాగా ప్రయత్నం చేసింది.. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ ఈవెంట్ కు రావటానికి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.. ఇది నిన్న సాయంత్రం వరకు జరిగిన ముచ్చట..
కానీ కారణాలు ఇంకా తెలియ రాలేదు కానీ.. నిన్న సాయంత్రం మళ్లీ ఈవెంట్ లొకేషన్ ప్లాన్ హైద్రాబాద్ కు మారినట్టు , ముందుగా అనుకున్నట్టు గానే.. హైద్రాబాద్ యూసుఫ్ గూడ గ్రౌండ్స్ లోనే జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.. ఇక్కడ జరిగే ఈవెంట్ కు.. కె. టి. ఆర్ ను, పవన్ కళ్యాణ్ ను రప్పించటానికి మూవీ టీం నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది..
అయితే ఏది ఫైనల్ అనేది ఈరోజు సాయంత్రానికి గాని నిర్ణయం జరుగుతుందని మాకున్న సమాచారం.. బహుశా అతిథిగా వచ్చేవారి అనుకూలతను బట్టి.. విజయవాడలోనా లేక హైదరాబాద్ లోనా అనేది నిర్ణయం జరుగుతుందని భావించవచ్చు.. ఈ సందేహం తొలగటానికి అభిమానులు ఒకటి రెండు రోజులు వేచి చూడక తప్పదు..
100342 987162Superb post but I was wanting to know in case you could write a litte much more on this topic? Id be extremely thankful in the event you could elaborate a little bit much more. Thanks! 967525
666925 661830Great V I should definitely pronounce, impressed with your website. I had no trouble navigating through all the tabs and related information ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it at all. 419655
20345 490928This site is truly a walk-through it truly will be the details you wanted concerning this and didnt know who to inquire about. Glimpse here, and youll totally discover it. 399725