కిడ్నాప్ డ్రామాతో సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. ప్రాధమికంగా తెలిసిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన తర్వాత ఆమె వారం రోజులపాటు తీవ్ర మనస్తాపంలో ఉండిపోయిందని.. ఆహారం కూడా తీసుకోలేదని తెలుస్తోంది. పైగా.. 11 రోజులపాటు ఆమెను చీకటి గదిలో ఉంచి తల్లిదండ్రులు పూజలు చేశారని కూడా తెలుస్తోంది.
గాంధీ ఆసుపత్రిలో జరిపిన పోస్టుమార్టంలో ఆమె పేగులు, లివర్ దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం కూడా ఆమె అన్నిరోజులు ఆహారం తీసుకోకపోవడమే అని తెలుస్తోంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చాకే విద్యార్ధిని మృతిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇంట్లో తండ్రి వాడే షుగర్, బీపీ ట్యాబ్లెట్లు 15 వరకూ వేసుకుని విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆమె మృతి చెందింది. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం యువతి అమ్మమ్మ ఇంటివద్దే అంత్యక్రియలు నిర్వహించారు.
64349 310673Aw, this became an very nice post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a extremely great article but exactly what do I say I procrastinate alot and by no indicates uncover a way to get something completed. 950744
355335 876108Great post, I conceive blog owners need to acquire a whole lot from this web weblog its real user pleasant. 678617
833880 213598This article is dedicated to all those that know what is billiard table; to all those who do not know what is pool table; to all those that want to know what is billiards; 591918