సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో జరిగిన విషయం తెల్సిందే. నెల రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను, ఒక పాటను షూట్ చేసారు. ఇక సెకండ్ షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే మొదలుపెడదామని అనుకున్నారు కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల కారణంగా అది సాధ్యపడలేదు.
ఇక తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ ఈరోజు మొదలైంది. కోవిద్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ ను కొనసాగనించనున్నారు. దాదాపు 25 రోజుల పాటు సెకండ్ షెడ్యూల్ ను చిత్రీకరించనున్నారు.
హైదరాబాద్, మైసూర్ లలో ఈ షెడ్యూల్ సాగనుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
148745 206864You created some decent points there. I looked on the internet for that difficulty and located a lot of people will go in addition to with the web website. 768399
334005 274937Cool text dude, keep up the great work, just shared this with the mates 713480
255556 510975It is really a nice and valuable piece of information. Im glad that you just shared this helpful info with us. Please maintain us informed like this. Thanks for sharing. 216366