ఈ లాక్ డౌన్ వ్యవహారం ఎంతకూ తెవిలే వ్యవహారం కాకపోవడంతో అప్పటిదాకా పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటూ వచ్చిన వారు కూడా ముహుర్తాలు చూసుకుని ప్రభుత్వ నిబంధనలకు లోబడి పెళ్లిళ్లు చేసేసుకున్నారు. దిల్ రాజు రెండో వివాహం చేసుకోగా, దానికి రెండు రోజుల తర్వాత యంగ్ హీరో నిఖిల్, పల్లవిల వివాహం జరిగింది. అదే రోజున కమెడియన్ రంగస్థలం మహేష్ వివాహం జరగడం విశేషం.
ఈ పెళ్లిళ్లు అన్నీ ఇరువురు కుటుంబాల లోని ముఖ్యమైన సభ్యుల సమక్షంలో మాస్క్ లు శానిటైజర్లు వంటివి వాడుతూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి 20 మంది మించకుండా జరిగాయి. అంతవరకూ బాగానే ఉంది.
ఈ వ్యవహారంపై హీరోయిన్ మాధవి లత స్పందించింది. నచ్చావులే సినిమాతో గుర్తింపు పొందిన ఈ హీరోయిన్, తర్వాత పలు సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం బిజెపి పార్టీలో ఉన్న ఈ హీరోయిన్ తన బాణీను గట్టిగానే వినిపిస్తోంది. డైరెక్ట్ గా కాకపోయినా మాధవిలత టాలీవుడ్ పెళ్లిళ్లపై గట్టి చురకే వేసింది.
“లాక్ డౌన్ లో పెళ్లిళ్లు అవసరమా. ఏం ముహూర్తం మళ్ళీ రాదా? పిల్ల దొరకదా? పిల్లోడు మారిపోతాడా? ఎందుకీ హడావిడి పెళ్లిళ్లు? ఇప్పుడు కాకపొతే ఇంకో ఏడాదికి పెళ్లి చేసుకోవచ్చు కదా. మాస్కుల ముసుగులతో పెళ్లిళ్లు అవసరమా? కొంత కాలం ఆగలేని ఈ పెళ్లిళ్లతో తర్వాత అన్నేళ్ల సంసారాలు ఎలా కొనసాగిస్తారు” అంటూ ఘాటుగానే మాట్లాడింది.
18819 78562It is perfect time to make some plans for the future and it is time to be pleased. Ive read this post and if I could I wish to suggest you some fascinating points or suggestions. Perhaps you can write next articles referring to this post. I want to read even more items about it! 832572
175771 829722Depending on yourself to make the decisions can actually be upsetting and frustrating. It takes years to build confidence. Frankly it takes much more than just happening to happen. 405518
225895 538009among the greatest system I know, thank you extremely a lot . 784280