తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ మళ్లీ టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రసుత్తం ఈ అమ్మడు వరుసగా బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తోంది. తెలుగులో ఈమెకు ఆఫర్లు వచ్చినా కూడా పారితోషికం తక్కువ అనే ఉద్దేశ్యంతో నో చెబుతూ వచ్చిందని పుకార్లు వస్తున్నాయి. పారితోషికం విషయంలో టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్ అవ్వడం వల్ల ఆమె మొదటి ప్రియార్టీ బాలీవుడ్కే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.
తన గురించి నెటిజన్స్ చేసిన కామెంట్స్పై స్పందించిన కియారా అద్వానీ.. నేను ఎప్పుడు కూడా పారితోషికం విషయంలో ఆలోచించలేదు. నాకు ఒక మంచి పాత్ర లభిస్తే ఎక్కడ నటించేందుకు అయినా సిద్దంగా ఉన్నాను. నాకు తెలుగు నుండి చాలా ఆఫర్లు వచ్చాయి. కాని ఆ సమయంలో బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వాటికి నో చెప్పాను. అసలు నా వద్దకు తెలుగు ఆఫర్లు వచ్చిన సమయంలో పారితోషికం విషయంలో అస్సలు చర్చనే రాలేదు.
బాలీవుడ్ సినిమాల్లో నాకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలు వస్తున్న సమయంలో మరో భాషలో నటించాల్సిన అవసరం ఏంటీ అంటూ ఆమె ప్రశ్నించింది. తప్పకుండా తెలుగులో మళ్లీ నటిస్తాను కాని అది సమయం వచ్చినప్పుడు. ప్రస్తుతం బాలీవుడ్లో చేస్తున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. ఎంత బిజీగా ఉన్నా కూడా మంచి ఆఫర్లను వదులుకోను. మరింత కష్టపడి సినిమాల్లో నటిస్తానంటూ చెప్పుకొచ్చింది.
675569 971631Youre so cool! I dont suppose Ive read anything like this before. So good to locate somebody with some original thoughts on this subject. realy thank you for starting this up. this site is something that is needed on the web, someone with slightly originality. useful job for bringing something new towards the internet! 652054
370065 264133Maintain all the articles coming. I enjoy reading by means of your issues. Cheers. 256220
855768 887600As I internet site owner I believe the content material here is very superb, thanks for your efforts. 949901
240155 4012Watch the strategies presented continue reading to discover and just listen how to carry out this remarkable like you organize your company at the moment. educational 548097
391444 829762As I website possessor I believe the articles here is extremely fantastic, regards for your efforts. 680484