‘మహానటి’ సినిమాతో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ అండ్ పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. అంటే కాకుండా ఈ సినిమాకి గాను జాతీయ అవార్డ్ ను కూడా అందుకుంది. అంతే ఇక ఒక్కసారిగా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల నుంచి ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ ఏడాది కీర్తి బాలీవుడ్ లో కూడా కనిపించనుంది.
ఇదిలా ఉంటే కీర్తి సురేష్ కి తాజాగా మరో అరుదైన గౌరవాన్ని తన ఖాతాలో వేసుకుంది. అదేమిటంటే.. ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా 30 సంవత్సరాల లోపుగల యువతీ యువకుల్లో తమ తమ రంగాల్లో అత్యంత ప్రతిభ చూపిన వారిని షార్ట్ లిస్ట్ చేసిన ఫోర్బ్స్ ఆ వివరాలను రిలీజ్ చేసింది. అందులో ఎంటర్టైన్మెంట్ విభాగంలో టాప్ 30లో కీర్తి సురేష్ 28వ స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఇదే విషయాన్ని కంగ్రాట్యులేట్ చేస్తూ ఫోర్బ్స్ ట్వీట్ వేయగా కీర్తి సురేష్ ఎంతో ఆనందించడమే కాకుండా ఇదే విషయాన్ని తన అభిమానులతో ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ ‘ఫోర్బ్స్ జాబిలలో చోటు సంపాదించుకోవడం చాలా గర్వంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట‘ సినిమాలో నటిస్తోంది.
Honored to be one among the different walks of fame in the #ForbesIndia30U30. Thank you so much @forbes_india. Humbled 🙏🏻😊 https://t.co/1XIbARcDEX
— Keerthy Suresh (@KeerthyOfficial) February 3, 2021
358794 657903What is your most noted accomplishment. They may possibly want great listeners rather than good talkers. 18228
845811 477247Thank you for your really good info and feedback from you. san jose car dealers 602754