Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: జగన్‌ ప్రయత్నానికి అడ్డుపడుతున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

వెయ్యి కాదు, పది వేలు కాదు.. లక్ష కాదు, ఐదు లక్షలూ కాదు.. ఏకంగా 30 లక్షల ఇళ్ళ స్థలాల్ని పేదలకు ఇచ్చే బృహత్‌ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. 2020 ఉగాది సందర్భంగా ఇళ్ళ పట్టాల్ని లబ్దిదారులకు ఇవ్వాలన్నది జగన్‌ ప్రభుత్వ లక్ష్యం. కానీ, కరోనా వైరస్‌ సహా అనేక అనేక కారణాలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది.

నిజానికి, కరోనా వైరస్‌ కంటే.. ఇతరత్రా అంశాలే ఆ కార్యక్రమం వాయిదా పడ్డానికి కారణమయ్యాయి. అందులో ముఖ్యమైనది అవసరమైన మేర భూమిని సమీకరించకపోవడం. భూముల్ని సమీకరించే క్రమంలో చాలా వివాదాలు తెరపైకొచ్చాయి. ఈ రోజుల్లో భూమిని ఏ ఉద్దేశ్యం కోసం సేకరించాలన్నా, సమీకరించాలన్నా కష్టసాధ్యమైన పని. అది వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి తెలియదని ఎలా అనుకోగలం.?

గతంలో వివిధ పథకాల కింద ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్ని సైతం ప్రస్తుత ప్రభుత్వం పేదల నుంచి లాగేసుకుని, సరికొత్తగా కొత్త లబ్దిదారులకు ఇవ్వాలనే ప్రయత్నం చేసిన ఘటనలూ లేకపోలేదు. ఇంకొన్ని చోట్ల ప్రైవేటు భూముల్ని తీసుకునే క్రమంలోనూ వివాదాలు తలెత్తాయి. ఇవన్నీ ముందుగానే ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందా.? మొండిగా ముందడుగు వేసిందా.? కారణం ఏదైతేనేం.. పలు దఫాలు వాయిదాపడ్డ ఈ కార్యక్రమం.. ఆగస్ట్‌ 15న ఖచ్చితంగా జరిగి తీరుతుందని అధికార పార్టీ భావిస్తోంది. అయితే, ‘ఆశిస్తున్నాం..’ అని మాత్రమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పగలుగుతున్నారు. పైగా, ఆయన దేవుడి మీద భారం కూడా వేసి పడేశారు.

తాజాగా కృష్ణా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, ‘పెద్దయెత్తున పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని మేం సంకల్పించుకుంటే విపక్షాలు అడ్డుపుల్ల వేస్తున్నాయి.. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నాయి..’ అని ఆరోపించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. కోర్టుల్లో కేసులు వేస్తే.. కార్యక్రమాలు ఆగిపోతాయా.? విషయంలో ‘స్పష్టత’ వుంటే, ఏ కోర్టు కూడా అడ్డుకునే పరిస్థితి వుండదని న్యాయ కోవిదులు ఇప్పటికే చాలా విషయాల్లో చాలాసార్లు కుండబద్దలుగొట్టేశారు.

నిజానికి, అందుబాటులో వున్న భూముల్లో పది లక్షల మందికో, పదిహేను లక్షల మందికో ఇళ్ళ స్థలాలు ఇచ్చే అవకాశం వుంది. దానికి తోడు, చంద్రబాబు హయాంలోనే నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లాట్లు వున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే.. లబ్దిదారులకు ఇంకా ఆ ఫ్లాట్లు దక్కలేదన్నది నిర్వివాదాంశం. ఏదిఏమైనా, 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ఆలోచనని తప్పు పట్టలేం. ఈ క్రమంలో వచ్చే సమస్యల్ని ముందుగా గుర్తించలేక చతికిలపడ్డ వైనాన్ని విస్మరించలేం. నెపాన్ని విపక్షాల మీద నెట్టేయాలని చూస్తే, ప్రజలకు ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంత.? అనేది అర్థమవకుండా వుంటుందా.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....