బాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా తన కలను నెరవేర్చుకున్నారు. భారతదేశానికి ఎన్నో సార్లు గర్వకారణంగా నిలిచిన జ్వాలా గుత్తా ఇప్పుడు రేపటి టాలెంట్ ను గుర్తించబోతున్నారు. జ్వాలా గుత్తా ఆధ్వర్యంలో ఈ అకాడమీ నిర్వహించనున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద బాడ్మింటన్ అకాడమీగా దీనికి గుర్తింపు దక్కనుంది. గతేడాదే ఈ అకాడమీకు సంబంధించిన ప్రకటన జరగగా ఈరోజు అకాడమీ లాంచ్ కార్యక్రమం జరిగింది.
ఏకంగా 14 బాడ్మింటన్ కోర్టులు ఈ అకాడమీలలో ఉండనున్నాయి. కేవలం బాడ్మింటన్ మాత్రమే కాకుండా క్రికెట్, స్విమ్మింగ్, స్కెటింగ్ వంటి స్పోర్ట్స్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. మరి దేశానికే తలమానికంగా భావిస్తున్న జ్వాలా గుత్తా అకాడమీ నుండి ఎన్ని ఆణిముత్యాలు దేశానికి అందించనున్నాయో చూడాలి.
తమిళ నటుడు, జ్వాలా గుత్తా ప్రియుడు విష్ణు విశాల్, ఈ సందర్భంగా ట్వీట్ చేసాడు. హైదరాబాద్ రాలేకపోతున్నందుకు తన ప్రియురాలికి క్షమాపణలు తెలిపాడు. ఇది ఒక ఆరంభం మాత్రమేనని, తప్పకుండా మరిన్ని విజయాలు జ్వాలా గుత్తా సాధిస్తుందని ఆకాంక్షించాడు.
730045 261546I gotta favorite this internet site it seems handy . 315973
862265 593578Hello! Ive been following your blog for a even though now and finally got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to mention keep up the great work! 417469