పనివేళల్లో ప్రభుత్వోద్యోగులు మందేసి చిందేయడ కలకలం రేపుతోంది. పైగా.. వీరంతా సీఎం కేసీఆర్ జిల్లాకు చెందినవారు కావడం మరింత చర్చనీయాంశమైంది. సిద్ధిపేట జిల్లా కొండపాక మండటం కేంద్రం శివారులోని ఓ మామిడితోటలో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి జిల్లాలోని దాదాపు 22 మండలాలకు చెందిన పంచాయతీ ఉద్యోగులు హాజరయ్యారు. వీరంతా మాంసం తని.. మందు తాగి పనులు మానేసి మరీ ఎంజాయ్ చేశారు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా పాకి మీడియాకు తెలిసింది.
వారున్న చోటుకి మీడియా వెళ్లడంతో వారంతా చెట్టుకొకరు.. పుట్టకొకరుగా పారిపోయారు. ఈ విషయం ప్రభుత్వవర్గాలకు తెలిసింది. దీంతో జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన పర్యవేక్షణ లేదంటూ కొండపాక ఎంపీడీవో నరసింహారావును సస్పెండ్ చేశారు. ఎంపీడీవో రాజేశ్ ను బదిలీ చేశారు. ఈ పార్టీని అందరూ డబ్బులు వాటాలుగా వేసుకుని అరేంజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో మహిళా ఉద్యోగులు కూడా పాల్గొన్నట్టు సమాచారం.
16391 22389This site is often a walk-through like the information you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and you will certainly discover it. 648210
109951 862393certainly like your web-site however you need to test the spelling on several of your posts. 881265
523343 878374Thanks for the info. And a response from you. car dealers hips san jose 861918