అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆ ప్రాంత రైతులను సీఐడీ అధికారులు విచారణ చేశారు. ఈక్రమంలో రైతులు ఇచ్చిన సమాచారంతో కేసు కీలకంగా మారింది. సీఐడీ విచారణకు హాజరైన పలువురు ఎస్సీ రైతులు తమ భూములను రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చామని తెలిపారు. తమ వద్ద భూములు ఎవరూ లాక్కోలేదని, బెదిరించలేదని రైతులు చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం కూడా అందిందన్న రైతులు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకున్నట్టైంది.
తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సీఐడీ అధికారులు ఈ విచారణ చేపట్టారు. మరోవైపు ఇదే కేసులో సీఐడీ అధికారులు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై వారు హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని కోరుతున్నారు. రైతుల వివరణతో ఈ కేసు మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
331672 518588I genuinely delighted to locate this internet web site on bing, just what I was searching for : D too saved to fav. 463357
537702 31818Very informative post. Your current Website style is awesome as well! 694049
830295 24714Very good day! This post could not be written any much better! Reading this post reminds me of my previous room mate! He always kept chatting about this. I will forward this write-up to him. Fairly certain he will have a great read. Thanks for sharing! 741527