కరోనా వ్యాక్సిన్ కొందరి విషయంలో విషంగా మారుతుంది. విదేశాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారు మృతి చెందడం కొన్ని దేశాల్లో మనం చూశాం. ఇండియాలో మాత్రం అతి తక్కువ మందిపై చెడు ప్రభావంను చూపిస్తుంది. ఇండియాలో వ్యాక్సిన్ తీసుకుంటున్న కొందరు ఆరోగ్య సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది అనారోగ్యం బారిన పడటం జరుగుతుంది. దాంతో కొందరు ఈ వ్యాక్సిన్ ను తీసుకునేందుకు భయపడుతున్నారు.
వైధ్యులు కాస్త శాస్త్రీయంగా ఆలోచించి ముందుకు వస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన 24 ఏళ్ల ధనలక్ష్మి అనే యువ డాక్టర్ వ్యాక్సిన్ తీసుకున్న మూడు రోజులకు అనారోగ్యం బారిన పడ్డారు. ఈనెల 23న వ్యాక్సిన్ తీసుకున్న ఆమె 26వ తారీకున జ్వరం మరియు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైధ్యలు అంటున్నారు. నిన్న అర్థ రాత్రి సమయంలో ఆమెను చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు.
ప్రభుత్వం ఆమె కు సంబంధించిన ఆరోగ్యం విషయమై అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆమె ట్రీట్మెంట్ చేయించడం ద్వారా ఆమెను బతికించాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆమె పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందంటున్నారు.
644374 929501appreciate the effort you put into getting us this information 415889
144913 709271Hey. Very nice web site!! Man .. Outstanding .. Fantastic .. Ill bookmark this internet web site and take the feeds alsoI am happy to locate so significantly useful data here within the article. Thanks for sharing 594741