టాలీవుడ్ క్రేజీ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. ఇంతకి దేవి శ్రీ తీసుకున్న నిర్ణయం ఏమిటి ? అనేగా మీ అనుమానం… అసలు విషయం ఏమిటంటే దేవి శ్రీ ప్రసాద్ ఇకపై చిన్నా, చితక సినిమాలను సంగీతం అందించకూడదని, కేవలం పెద్ద స్టార్స్ సినిమాలకు మాత్రమే మ్యూజిక్ ఇస్తానని నిర్ణయం తీసుకున్నాడట. ఈ మధ్య కాలంలో దేవి శ్రీ అందించిన సంగీతం విషయంలో నెగిటివ్ ప్రచారం జోరుగా నడుస్తుంది. వినయ విధేయ రామ, మహర్షి సినిమాల మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదని జనాలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో దేవి శ్రీ ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.
ఈ మధ్య కాలంలో దేవి శ్రీ ఎక్కువ సినిమాలకు సంగీతం అందించడం లేదు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో దేవి శ్రీ మ్యూజిక్ అంటే ఓ రేంజ్ క్రేజీ ఉంది ..కానీ దేవి ఈ మధ్య సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలు కూడా తలెత్తాయి. దాంతో ఇలా వరుసగా సినిమాలు చేస్తూ పోతుంటే ఏ సినిమా పై ఫోకస్ పెట్టడం కుదరదు కాదు కాబట్టి సినిమాలను బాగా తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది.
ప్రస్తుతం దేవి శ్రీ ఒక్క తెలుగులోనే కాదు అటు తమిళంలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మరి అయన నిర్ణయంపై అయన అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
223962 116006Thank you for the auspicious writeup. It in fact was a amusement account it. Look advanced to much more added agreeable from you! Nevertheless, how could we communicate? 418217
261542 502582of course like your web-site nevertheless you need to check the spelling on quite several of your posts. A number of them are rife with spelling issues and I to discover it quite bothersome to inform the reality nevertheless Ill surely come back once more. 336766