నల్లగొండ పట్టణం జూబ్లీహిల్స్ కాలనీలో దారునం జరిగింది. ప్రదీప్ మరియు ప్రసన్నరాణిలు 20 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రదీప్ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్యతో ప్రదీప్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రదీప్ మరియు ప్రసన్నల మద్య గత కొంత కాలంగా రెండవ పెళ్లి విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మళ్లీ గొడవలు ముదిరాయి. రెండవ భార్యకు ఆస్తి పెడుతున్నాడు అంటూ ప్రసన్న కోపంతో రగిలి పోయింది. తన కొడుక్కు అన్యాయం జరుగుతుందేమో అనే ఆందోళనతో రెండవ భార్య ఇద్దరు బిడ్డలను చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు బాధితుల కథనం ప్రకారం.. ప్రసన్న రాణి తన పెళ్లి రోజున పక్క కాలనీలో ఉండే ప్రదీప్ రెండవ భార్య ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండటంతో వారిని తీసుకు వెళ్లింది. కేక్ కట్ చేసేందుకు రావాల్సిందిగా ఇద్దరు పిల్లలను తీసుకు వెళ్లిన ప్రసన్న ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలకు బెడ్ రూంలో ఉరి వేసి చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ లో నువ్వు నన్ను మోసం చేశావు. నీ కుటుంబం అంతా కూడా మోసం చేసింది. ఇప్పుడు ఇద్దరు సంతోషంగా ఉండండి అంటూ భర్తను ఉద్దేశించి పేర్కొంది.
523177 709551Gratitude for building this send! I in reality comprehend the no cost information. 405683
708194 180616Nice one, there is in fact some wonderful facts on this post some of my subscribers may discover this valuable, will send them a link, numerous thanks. 726042
461954 309063Hey! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your weblog and look forward to new updates. 287241
127820 424124Hi there! I just wish to give an enormous thumbs up for the good info youve proper here on this post. I shall be coming once again to your blog for extra soon. 952089