దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకీ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.
మరోవైపు టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు కూడా కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. కరోనాగా తేలడంతో ఆయన కూడా ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈనెల 9న కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు.
882505 750824 I discovered your blog internet site on google and check several of your early posts. Continue to keep up the quite great operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading much more from you later on! 828462
29697 207126What a lovely blog. Ill surely be back once again. Please preserve writing! 130030