దేశంలో కోవిడ్ తీవ్రత రోజురోజుకీ ఉధృతమవుతోంది. గడచిన 24 గంటల్లో 1,94,720 కేసులు నమోదై రెండు లక్షలకు చేరువవుతున్నాయి. దీంతో పాజిటివిటీ రేటు 11.05 శాతానికి చేరింది. ఒమిక్రాన్ కేసులు 4868 కి చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజే దేశంలో కోవిడ్ తో 400 మంది మృతి చెందారు. కోవిడ్ తో నిన్న ఒక్కరోజు 60,405 మంది కోలుకున్నారు.
కోవిడ్ తీవ్రతతో రాష్ట్రాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ, మాస్క్ పెట్టుకోకుంటే జరిమానా, జన సమూహంపై ఆంక్షలు విధిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా హరిద్వార్, రిషికేష్ లోని గంగా నదిలో స్నానాలను నిషేధించారు. ఒడిశాలో సముద్ర స్నానాలపై నిషేధం విధించింది. ఢిల్లీలో ఇప్పటికే ఆంక్షలు విధించగా ప్రైవేటు కార్యాలయాల్లో కూడా మూసేయాలని ఆదేశించారు.
నిన్న ఒక్కరోజే 85,26,240 మంది టీకా వేయించుకున్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై రేసు ప్రధాని మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. రాష్ట్రాల పరిస్థితులు, ఆంక్షలు, టీకా, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించనున్నారు.
276600 764385Respect to web site author , some great entropy. 61591
Thanks meant for supplying many of these awesome write-up.
[url=http://www.ist-sa.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=156908]ordenar leflunomide en México[/url]
980846 113220Where else may just anyone get that kind of information in such a perfect manner of writing? 581036