Switch to English

కరోనా కాటేస్తున్నా.. ‘వైసీపీ పబ్లిసిటీ’ ఆగదెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

సాధారణ రోజుల్లో పబ్లిసిటీ స్టంట్లు చేస్తే అదో లెక్క. కానీ, కరోనా కాటేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పబ్లిసిటీ స్టంట్లు చేయడమెందుకు.? పది మందికి ‘మంచి’ చెప్పాల్సిన ప్రజా ప్రతినిథులు, పబ్లిసిటీ స్టంట్‌ చేయడం ద్వారా, కరోనా వ్యాప్తికి కారకులుగా మారడమెందుకు.? జనం కోసమే ప్రజా ప్రతినిథులు.. ఆ జనానికి సేవ చేసేందుకే ప్రజా ప్రతినిథులు. కానీ, ఇది ఒకప్పటి మాట. పబ్లిసిటీ కోసమే ప్రజా ప్రతినిథులన్నట్టు తయారైంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో వైసీపీ ప్రజా ప్రతినిథులు నిబంధనలకు నీళ్ళొదిలి మరీ జనంలోకి వెళ్ళి పబ్లిసిటీ స్టంట్లు చేశారు.

ఫలితం, దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యలో రెండో స్థానంలో నిలిచింది. అయినా, అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు మారడంలేదు. ఆయా ప్రారంభోత్సవాల సమయంలో పాల్గొనడం తప్పనిసరైతే, ‘అతి తక్కువ మందితో’ ఆయా కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ, అలా చేస్తే ‘కిక్కు’ లభించదు కదా.! అందుకే, జనాన్ని పోగేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మాస్క్‌లు కూడా ధరించడంలేదు. వైసీపీ ఎమ్మెల్యే రోజా గతంలో అంబులెన్స్‌ల ప్రారంభోత్సవంలో మాస్క్‌ ధరించకపోవడం విమర్శలకు తావిచ్చిన విషయం విదితమే. అంతకు ముందు ఓ ‘బోరు’ ప్రారంభోత్సవానికి వెళ్ళి పూలు చల్లించుకోవడం వివాదాస్పదమయ్యింది. తాజాగా బైక్‌ అంబులెన్స్‌లు ప్రారంభించిన క్రమంలో మాస్క్‌ ధరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆయా కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిథులు పాల్గొనడాన్ని తప్పు పట్టలేం. కానీ, ‘మంచి చెప్పాల్సిన, మంచి చేయాల్సిన’ ప్రజా ప్రతినిథులు బాధ్యతను విస్మరిస్తే ఎలాగన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. అధికార పార్టీకి చెందిన మీడియాలో ఈ ఫొటోల్ని ప్రముఖంగా ప్రచురించడం ఆ పార్టీ మద్దతుగారులకు అద్భుతంగా వుండొచ్చేమోగానీ, వాటిని సోషల్‌ మీడియాలో నెటిజన్లు మాత్రం తీవ్రంగా తప్పు పడుతున్నారు. ‘ఈ పరిస్థితుల్లో ఈ తరహా పబ్లిసిటీ స్టంట్లు అవసరమా..’ అంటూ ప్రశ్నిస్తోన్న నెటిజన్లకు ప్రజా ప్రతినిథుల ఏం సమాధానం చెబుతారో ఏమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...