ఇండియాలో కరోనా విజృంభన ప్రమాదకర స్థాయిలో ఉంది. దీని వ్యాప్తి ప్రస్తుతం అందరిని భయాందోళనకు గురి చేస్తోంది. లాక్ డౌన్ ఉన్నా కూడా లేనట్లుగానే ఉండటంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. లక్షల్లో కేసులు ఉన్నాయి. తాజాగా తెలంగాణ సచ్చివాలయంలో కూడా కరోనా కేసులు నమోదు అయ్యాయి. బీఆర్కే భవన్ 7వ అంతస్తులో పని చేసే ఉద్యోగులు ఇద్దరికి కరోనా అని నిర్ధారణ అయ్యింది. ఆ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు. వారి కుటుంబం మొత్తం కూడా కరోనా పాజిటివ్లుగా నిర్ధారించారు.
ఆర్ధిక శాఖకు చెందిన భవనంలో వారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వారికి పాజిటివ్ అంటూ నిర్ధారణ అవ్వడంతో అధికారులు బీఆర్కే భవన్ మొత్తంను శానిటైజేషన్ చేశారు. వారితో కాంటాక్ట్ అయినట్లుగా అనుమానిస్తున్న వారి నుండి శాంపిల్స్ స్వీకరించి టెస్టులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే సచ్చివాలయంలో మునుపటి మాదిరిగా కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
988598 192787Id need to have to verify with you here. Which is not one thing I generally do! I take pleasure in reading a submit that will make individuals feel. In addition, thanks for permitting me to remark! 287350
442138 239917I always was concerned in this topic and stock still am, regards for posting . 592722
457263 215357Really fascinating subject , appreciate it for putting up. 190711