కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా రూపొందిన చావు కబురు చల్లగా సినిమాపై ఇంట్రెస్ బాగానే ఉన్నట్లుగా దాని బిజినెస్ ను బట్టి అర్థం అవుతుంది. ఈమద్య కాలంలో మంచి సినిమాలను అందిస్తున్న జీఏ2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన సినిమా అవ్వడంతో ఇండస్ట్రీ వర్గాల్లో చావు కబురు చల్లగా సినిమాపై అంచనాలు ఉన్నాయి. సినిమాకు విపరీతంగా పబ్లిసిటీ చేయడంతో పాటు జనాల్లో ఆసక్తి కల్పించడంలో సక్సెస్ అయ్యారు. దానికి తోడు సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
సినిమా పై ఉన్న పాజిటివ్ బజ్ కారణంగా సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగానే అయ్యింది. కార్తికేయ కెరీర్ లోనే ఇది టాప్ అన్నట్లుగా చెప్పుకోవచ్చు. అయిదు ఆరు కోట్లకు అటు ఇటుగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా 13 కోట్ల రూపాయలను చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.13.5 కోట్లకు మించి వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
నైజాంః రూ.4.25 కోట్లు
సీడెడ్ః రూ. 2 కోట్లు
ఆంధ్రాః రూ.6 కోట్లు
ఇతరంః రూ.80 లక్షలు
మొత్తంః 13.05 కోట్లు
21767 556730Beneficial information and superb design you got here! I want to thank you for sharing your concepts and putting the time into the stuff you publish! Fantastic work! 793625
91377 976850Hello. I wanted to ask 1 thingis this a wordpress web web site as we are preparing to be shifting over to WP. Furthermore did you make this template yourself? Thanks. 552801