అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా రెండు పార్ట్లుగా రాబోతుంది అంటూ ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. ఇలాంటి పుకార్లు వచ్చాయంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత మ్యాటర్ ఉండే ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం. అందుకే పుష్ప సినిమా రెండు పార్ట్ లు నిజం అయ్యి ఉంటుందని కొందరు బలంగా నమ్ముతున్నారు. ఆ విషయంలో పుష్ప సినిమా యూనిట్ సభ్యులు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చర్చనీయాంశంగా మారింది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పుష్ప సినిమాను సుకుమార్ మొదలు పెట్టాడు. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమాను అనుకుంటున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదాని కంటే 50 శాతం అదనంగా అవుతుంది. దాంతో సినిమా రికవరీ ఎంత వరకు చేయగలుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేసి బ్రేక్ ఈవెన్ సాధించాలని సుకుమార్ భావిస్తున్నాడట. దానికి తోడు సినిమా కథ కూడా రెండు పార్ట్ లకు సరిపోయేంత ఉందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
600202 303158Id constantly want to be update on new content on this internet site, bookmarked! 473250
646476 190444Very nice post. I just stumbled upon your weblog and wanted to say that Ive truly enjoyed surfing around your blog posts. After all I will likely be subscribing to your feed and I hope you write once again extremely soon! 583096
688246 795697Id should speak to you here. Which is not some thing Which i do! I like reading an article that can make individuals believe. Also, thank you for permitting me to comment! 660909
649364 712884As I website possessor I believe the content material matter here is rattling wonderful , appreciate it for your efforts. You must keep it up forever! Best of luck. 90070