ఏపీ విభజన వివాదాల పరిష్కార ఉపసంఘం మొదటి సమావేశం వర్చువల్ విధానంలో హైదరాబాద్ లో జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆశిష్ కుమార్ అధ్యక్షతన టీఎస్ ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ విషయంలో తెలంగాణకు ఏపీ ఇవ్వాల్సిన 12,532 కోట్లు ఇవ్వకుండా తామే 3,442 కోట్లు ఇవ్వాలని కోర్టుకు వెళ్లిందన్నారు. కోర్టు కేసులు ఉపసంహరించుకుంటే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనను ఏపీ ఏకపక్షంగా ప్రతిపాదనలు పంపి 235 ఎకరాలకు సంబంధించి కోర్టుకు వెళ్లడంతో ఏపీఎస్ఎఫ్ సీ విభజన పెండింగ్ లో పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి 495 కోట్లు ఏడేళ్లుగా ఏపీ ఇవ్వడంలేదన్నారు.
హైకోర్టు, రాజ్ భవన్ నిర్వహణకు సంబంధించి 315 కోట్లు ఇవ్వలేదన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు 464 కోట్లు, ఎస్సీసీఎఫ్ కు 208 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే రాయితీలో తెలంగాణ వాటా ఇచ్చేలా ఏపీ అండర్ టేకింగ్ ఇస్తే తాము ఇవ్వాల్సిన 354 కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తామని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ తెలిపింది.
699248 207733This constantly amazes me exactly how weblog owners for example yourself can find the time and also the commitment to maintain on composing amazing weblog posts. Your site isexcellent and 1 of my own ought to read blogs. I just want to thank you. 78280
254455 996638Hi. Thank you for creating this web site . I m working on betting online niche and have found this web site utilizing search on bing . Will probably be sure to appear far more of your content . Gracias , see ya. :S 280494